Friday, 08 December 2023 08:42:26 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

గుంటూరు మినీ మహానాడులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణసంచలన వ్యాఖ్యలు

గుంటూరు

Date : 26 May 2023 01:08 PM Views : 355

VM టుడే న్యూస్ - రాజకీయం / గుంటూరు జిల్లా : తెలుగువాడి సత్తాచాటి అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకోసం పోరాటం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ పేదబడుగుబాలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించి రాజకీయ సమానత్వాన్ని చాటిన ఘనుడు ఎన్టీఆర్ రాష్ట్రంలో రాక్షస పాలన కు చరమ గీతం పాడటానికి ప్రజలు కార్యకర్తలుఇంకా సంవత్సరం పాటు పోరాటం చేయాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రాజధానిలో రాక్షస క్రీడపేరుతో పేదల ఇళ్లస్థలాలను ఇవ్వడమే జగన్ నేర చరిత్ర కు నిదర్శనం రాజధానిని సర్వనాశనం చేసి అమరావతినీ చంపటానికిఇళ్ల స్థలాల నాటకమే జగన్ కుట్రకు రూపం రాజధానిలో పేదలను ఇళ్లస్థలల పేరుతో మోసం చేయడానికి ఈరోజు సభను పెట్టారు రాజధానిలో పేదలకు ఇళ్లస్థలల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏమిటో అందరూ గమనించాలని సూచించారు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం దిక్కరించే స్థాయికి ముఖ్యమంత్రి వెళ్లడం చూస్తే ఆవేదన కలుగుతుంది నవంబర్ నెలలో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు వైసీపీ నేత పేదలపై ఎక్కడలేని ప్రేమ తానొక్కడే చూపిస్తున్నట్లుగా నాటకం ఆడుతున్నారు పేదలసంక్షేమం పేరుతో దోపిడీకి తీసిన దరిద్రుడు జగన్ జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసింది మొదలు పేదల రక్తాన్ని తాగుతున్న నరరూప రాక్షసుడు పన్నుల మోత నిత్యావసర వస్తువుల మోత కరంటు చార్జీల మోత మోతలమీద మోతలు పేదలపై మోగిస్తున్నాడు వైసీపీ పాలనను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :