VM టుడే న్యూస్ - రాజకీయం / గుంటూరు జిల్లా : తెలుగువాడి సత్తాచాటి అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకోసం పోరాటం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ పేదబడుగుబాలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించి రాజకీయ సమానత్వాన్ని చాటిన ఘనుడు ఎన్టీఆర్ రాష్ట్రంలో రాక్షస పాలన కు చరమ గీతం పాడటానికి ప్రజలు కార్యకర్తలుఇంకా సంవత్సరం పాటు పోరాటం చేయాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రాజధానిలో రాక్షస క్రీడపేరుతో పేదల ఇళ్లస్థలాలను ఇవ్వడమే జగన్ నేర చరిత్ర కు నిదర్శనం రాజధానిని సర్వనాశనం చేసి అమరావతినీ చంపటానికిఇళ్ల స్థలాల నాటకమే జగన్ కుట్రకు రూపం రాజధానిలో పేదలను ఇళ్లస్థలల పేరుతో మోసం చేయడానికి ఈరోజు సభను పెట్టారు రాజధానిలో పేదలకు ఇళ్లస్థలల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏమిటో అందరూ గమనించాలని సూచించారు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం దిక్కరించే స్థాయికి ముఖ్యమంత్రి వెళ్లడం చూస్తే ఆవేదన కలుగుతుంది నవంబర్ నెలలో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు వైసీపీ నేత పేదలపై ఎక్కడలేని ప్రేమ తానొక్కడే చూపిస్తున్నట్లుగా నాటకం ఆడుతున్నారు పేదలసంక్షేమం పేరుతో దోపిడీకి తీసిన దరిద్రుడు జగన్ జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసింది మొదలు పేదల రక్తాన్ని తాగుతున్న నరరూప రాక్షసుడు పన్నుల మోత నిత్యావసర వస్తువుల మోత కరంటు చార్జీల మోత మోతలమీద మోతలు పేదలపై మోగిస్తున్నాడు వైసీపీ పాలనను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు
Admin
VM టుడే న్యూస్