Friday, 08 December 2023 09:20:39 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

యోగాతో ఆహ్లాదం -ఆరోగ్యం: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మణికుమారి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ దుర్గం విజయశాంతి

బెల్లంకొండ

Date : 21 June 2023 03:49 PM Views : 287

VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : శారీరక మానసిక ఉల్లాసం కొరకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధనం చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని సి హెచ్ ఓ మంగళగిరి మణికుమారి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మిడ్డీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ దుర్గం విజయశాంతి లు అన్నారు బుధవారం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయ పాలెం అప్పర్ ప్రైమరీ స్కూలులో మరియు సచివాలయం కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగ పై అవగాహన మరియు యోగా యొక్క కొన్ని భంగిమలు ప్రదర్శించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవనశైలి రోగాలైన మధుమేహం శ్వాస కోశ వ్యాధులు అధిక రక్తపోటు అల్ప రక్తపోటు ఇతర జీవనశైలి రోగాలను యోగా నియంత్రిస్తుందన్నారు యోగ అలసట, ఆందోళన ఒత్తిడిని యోగా బహిష్టు ల నెల క్రమమును క్రమపరుచుతుందన్నారు యోగాతో మానవత్వాన్ని జోడించి యోగ పరివ్యాప్త ప్రక్రియలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనీయులని వారి పేర్కొన్నారు వసుదైక కుటుంబం అనే ఇతివృత్తంలో ఈ సంవత్సరం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్య భారత్ అవతరణకు ఆలంబన కావాలి అని వారు అభిలాషించారు

ఈ సందర్భంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ విజయశాంతి వివిధ రకాలైన యోగా ఆసనాలను విద్యార్థులకు ప్రజలకు వివరించారు సూర్య నమస్కారం త్రాడు ఆసనం వృక్ష ఆసనం కటి చక్రాసనం గూర్చి వివరించారు ఈ సందర్భంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ దుర్గం విజయశాంతి మాట్లాడుతూ రండి లేవండి మేల్కోండి గమ్యం చేరేవరకు విశ్రమించకండి అని పేర్కొన్న స్వామి వివేకానందుని పిలుపు స్ఫూర్తిగా తీసుకొని భారతీయ ఆరోగ్య ఆనంద జీవ కళ యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు మనమందరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ విజయశాంతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని షేక్ రహి మున్నిసా ఆరోగ్య కార్యకర్త వాణి వీఆర్వో విజయ శాస్త్రి మరియు సచివాలయ సిబ్బంది గ్రామ పెద్దలు బద్దూరి పున్నారెడ్డి సింగంపల్లి వెంకట్ రెడ్డి కందుల సుబ్బారావు ఆశా కార్యకర్తలు కోటేశ్వరి కాంతమ్మ విద్యార్థినీ విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :