Friday, 08 December 2023 10:14:17 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

కుష్టు వ్యాధి సర్వే పరిశీలన

బెల్లంకొండ

Date : 29 June 2023 05:07 PM Views : 297

VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంగళగిరి మణికుమారి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ లు ఆరోగ్య, ఆశా కార్యకర్తలను ఆదేశించారు గురువారం జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు చేపడుతున్న కుష్టు సర్వే కార్యక్రమాన్ని వారు చంద్రరాజుపాలెం, న్యూ చిట్యాల గ్రామాల్లో పరిశీలించారు కుష్టు వ్యాధి చిహ్నాలు, లక్షణాలు ను తెలియజేసే కరపత్రాలను వారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శిఖా శాంసన్ మాట్లాడుతూ జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 26వ తేదీ సోమవారం నుండి వచ్చే జులై నెల 16వ తేదీ వరకు కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు సర్వే చేయడానికి వస్తారని ఎవరైనా అనుమానిత లక్షణాలు ఉంటే వైద్య సిబ్బందికి చూపించి తగిన చికిత్స పొందాలన్నారు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కార్యకర్తలు వద్ద ఎండిటి మందులు ఉచితంగా లభిస్తాయి అన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శాంసన్ కోరారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :