Friday, 08 December 2023 10:29:52 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గోడ ప్రతులు ఆవిష్కరణ, విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీ

బెల్లంకొండ

Date : 10 July 2023 08:34 PM Views : 274

VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీ కార్యక్రమంలో మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము చండ్రాజుపాలెం లో వైద్య ఆరోగ్యశాఖ గోడ ప్రతులను వైద్య అధికారి కేవీ కోటేశ్వరావు ఆవిష్కరించారు వైద్య అధికారి కోటేశ్వరావు మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా బెల్లంకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో 11వ తేదీ నుండి 27వ తేదీ వరకు కుటుంబ నియంత్రణ పద్ధతులు కుటుంబ నియంత్రణ నా పద్ధతులు గూర్చి ప్రజలకు అవగాహన సదస్సులు ఆయన తెలిపారు బిడ్డకు బిడ్డకు దూరంగా ఉంటే తల్లి కూతుర్లు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శి ఖా శాంసన్ మాట్లాడుతూ భారతదేశ ము ఎదుర్కొంటున్న జనాభా సమస్య పరిష్కార మార్గాలు అనే అంశంపై 8, 9, పదవ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు బెల్లంకొండ లోని ఉన్నత పాఠశాలలో ఆయన తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రధానం చేయనున్నట్లు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంగళగిరి మణికుమారి, పబ్లిక్ హెల్త్ నర్స్ రాణి, హెల్త్ సూపర్వైజర్లు భాష బేగం సచివాలయం ఆరోగ్య కార్యకర్త మధులత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :