Friday, 08 December 2023 08:32:53 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

పాము కాటు పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి:ఆరోగ్య విస్తరణ అధికారి శిఖ శాంసన్

బెల్లంకొండ

Date : 18 July 2023 04:05 PM Views : 249

VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : పాము కాటుపట్ల అవగాహన కలిగి ఉండాలని బెల్లంకొండ మండలం ఆరోగ్య విస్తరణ అధికారి శిఖ శాంసన్ అన్నారు మంగళవారం ఆయన పాము కాటు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు భారతదేశంలో 2900 రకాల జాతులు ఉన్న వాటిలో విషపూరితమైనవి కొన్ని మాత్రమే అని పేర్కొన్నారు నాగుపాము, రక్త పింజరి కట్లపాము రాచనాగులలో ఎక్కువగా ఉంటుంది అన్నారు ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారని 50,000 మంది పాము కాటు మూలంగా చనిపోతున్నారని అంచనా అని పేర్కొన్నారు పాముకాటు లక్షణాలు గూర్చి ఆయన వివరిస్తూ తీవ్రమైన నొప్పి ఉండటం నోటి నుండి నురుగు రావడం దేహము నీలిరంగులోకి మారడం గొంతు కండరాలు బిగుతుగా అవ్వటం స్పృహ కోల్పోవడం అని పేర్కొన్నారు పాము కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన వివరించారు రాత్రి వేళ తప్పనిసరిగా వాడాలని పొలం గట్ల మీద కర్ర చప్పుడు చేస్తూ జాగ్రత్తగా నడవాలని కప్పలు ఉన్నచోట పాములు చేరుతాయి కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు పాము కాటుకు ప్రధమ చికిత్స గూర్చి శాంసన్ వివరించారు పాము కాటుకు గురి అయిన ధైర్యంగా ఉండమని చెప్పాలని రోగికి విశ్రాంతి ఇవ్వాలి అని, గాయం పై ధారాళంగా నీళ్లు పోస్తూ కడగాలని శుభ్రమైన గుడ్డతో గాయాన్ని శుభ్రం చేయాలని తక్షణమే రోగిని సమీపంలోని తరలించాలని శాంసన్ తెలియజేశారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :