Friday, 08 December 2023 09:34:35 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

ఆరోగ్య కార్యకర్తలకు హెచ్ఎంఐఎస్ పై శిక్షణా కార్యక్రమం

Date : 24 July 2023 04:23 PM Views : 585

VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా సత్తెనపల్లి అచ్చంపేట క్రోసూర్ చంద్రారాజు పాలెం ఫణిదం 75 తాళ్లూరు ముప్పాళ్ళ ప్రాథమిక కేంద్రాల పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలకు హెల్త్ సూపర్వైజర్లకు హెల్త్ మేనేజ్మెంట్ సిస్టం ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధానం గూర్చి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సత్తనపల్లిలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నందు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అధికారిని జి గీతాంజలి మరియు జిల్లా స్టాటికల్ ఆఫీసర్ నీలకంఠేశ్వరరావు జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు నూతనంగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ ఎం ఐ ఎస్ ఫార్మేట్లను ఏ విధంగా పూర్తి చేయాలో వివరించారు ఆన్లైన్లో ఫార్మేట్స్ డేటా కేంద్ర ప్రభుత్వానికి అందుతాయి కాబట్టి ప్రతి ఆరోగ్య అంశాలను జాగ్రత్తగా పొందుపరిచి ఆన్లైన్లో నమోదు చేయాలని వారు తెలియజేశారు

ఆరోగ్య విస్తరణ అధికారి ఫార్మేట్స్ విధానంను గూర్చి ఆరోగ్య కార్యకర్తలకు వివరించారు ఆరోగ్య కార్యకర్తలకు వివిధ యాప్ లు వినియోగించే విధానం డేటా సేకరించే విధానంల ఫై జిల్లా గణాంక అధికారి నీలకంటేశ్వర రావు నిరుత్తి చేశారు ఈ సందర్బంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ మరియు ఇంటెన్స్ ఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంఆగస్టు,సెప్టెంబర్ జరుపుటకు నిర్ణయించినందున ఆరోగ్య, ఆశా కార్యకర్తలు అందరూ వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోకుండా గర్భిణీ స్త్రీలను ఐదు సంవత్సరముల లోపు పిల్లలను గుర్తించే సర్వే రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి జిల్లా కార్యాలయానికి పంపాలని ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ వైద్యాధికారి రమాదేవి డాక్టర్ కవిత డాక్టర్ ధర్మశాస్త్రి సిహెచ్ వెంకటేశ్వరరావు శ్రీధర్ రెడ్డి ఆరోగ్య విస్తరణ అధికారులు శిఖ శాంసన్ పోసి పోగు వెంకట్రావు వివిధ పిహెచ్సి ల ఆడ, హెల్త్ సూపర్వైజర్లు సి హెచ్ ఓ లు ఎం పి హెచ్ ఈ ఓ లు మహిళా ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :