Friday, 08 December 2023 10:18:24 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

తాజమహల్ నకిలీ టీ పొడి సీజ్ ప్రజలారా జర జాగ్రత్త:తక్కువ ధరకు వస్తుందని కొంటేఆరోగ్యానికి తప్పదు చిల్లు

సత్తెనపల్లి

Date : 03 August 2023 10:29 AM Views : 329

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : సత్తెనపల్లిలో గుండెపూడి వారి వీధిలోని ఫాన్సీ దుకానంలో తనికీలు చేయగా తాజమహల్ కల్తీ టీ పొడి డబ్బాలను గుర్తించిన అధికారులు 150 పెట్టెల సరుకు పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారని సమచారం స్పెషల్ అధికారులు సుమారుగా మూడు లక్షల రూపాయల దొంగ సరుకు గుర్తించారని సమాచారం పట్టణంలో పలు షాపుల యజమానులు పరారీలో ఉన్నట్లు సమచారం పూర్తి సమాచారంతో రంగంలోకి దిగడంతో దొంగ వ్యాపారం నిర్వహించే వ్యాపారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న అధికారులు బ్రాండెడ్ కంపెనీలకు పోటీగా డూప్లికేట్వి అమ్ముతూ ప్రజల్ని నిలువు దోపిడి చేస్తున్న వ్యాపారులు ప్రజల అనారోగ్యంపై హానీ కల్గించి ఇలా కల్తీ వ్యాపారం చేసే వారిపై కటిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :