Friday, 08 December 2023 09:06:33 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

డ్రై డే- -ఫ్రైడే తనిఖీ చేసిన ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

బెల్లంకొండ

Date : 18 August 2023 10:09 PM Views : 90

VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు శుక్రవారం ఆయన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చిట్యాల గ్రామంలో జరుగుతున్న డ్రై డే_ _ఫ్రైడే కార్యక్రమాల అమలు క్షేత్రస్థాయిలో పరిశీలన, సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రజలకు పలు విషయాలను వివరించారు సాధారణంగా వర్షాకాలంలో నీటి నిల్వలు ఉండటం దోమలు నిల్వ ఉన్న నీటిలోనే గుడ్లు పెట్టి పది రోజుల్లోనే పెద్ద దోమలుగా పెరుగుతాయన్నారు ఈ దోమల వ్యాప్తి ద్వారానే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, ఫైలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు దోమలు పుట్టకుండా అదుపు చేయడం, దోమలు కుట్టకుండా చూసుకోవటం

దోమ కాటుకు గురి అయితే వైద్యుల సూచనల మేరకు సరైన మందులు తీసుకోవటం చేయాల్సి ఉంటుందన్నారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో భాగంగా నీటి నిల్వలు లేకుండా లోతట్టు ప్రాంతాలను పూడికతీత సరి చేసుకోవాలన్నారు దోమ కాటుకు గురికాకుండా దోమతెరలు, మస్కిటో రెప్ల్లెంట్స్ వాడాలన్నారు తొట్టు ల లో నీరు నిల్వ ఉంచుకొని వాటిని ఖాళీ చేసి ఆరబెట్టి మరల నీరు పట్టుకొనవలెనని, ఈ విధముగా చేయుట వలన లార్వా అభివృద్ధిని నిరోధించవచ్చునని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంగళగిరి మణికుమారి, ఆరోగ్యాధికారి చట్టూ శ్రీనివాస రావు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సాంబశివరావు, సచివాలయం ఆరోగ్య కార్యకర్త వడితే సోమిలి భాయ్ ఆశా కార్యకర్తలు విజయలక్ష్మి భాయ్ రమాదేవి భాయ్ తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :