Friday, 08 December 2023 09:53:45 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

బెల్లంకొండ

Date : 20 August 2023 04:24 PM Views : 79

VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ఆదివారం పేర్కొన్నారు ఆదివారం ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకొని ఆయన చంద్రారాజుపాలెం పీహెచ్సీలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి వివరించారు మలేరియా వ్యాధి దోమ కాటు ద్వారా సోకుతుంది అని ప్రధాన ఆవిష్కరణను వివరించిన బ్రిటిష్ శాస్త్రవేత్త వైద్యులు కీర్తిశేషులు నోబెల్ బహుమతి గ్రహీత సర్ రోనాల్డ్ రాస్ ప్రకటన చేసిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 20వ తేదీలో ప్రపంచ దోమల దినోత్సవం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పాటించటం ఆనవాయితీ అని అన్నారు రెండు మూడు రోజులకు మించి జ్వరంతో బాధపడే వ్యక్తులు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలను గాని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ లు ను గానీ సంప్రదించాలన్నారు ప్రతి వైయస్సార్ హెల్త్ క్లినిక్ నుండి మలేరియా వ్యాధి నిర్ధారణకు మలేరియా రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ ఆర్డిటి కిట్టు ద్వారా 15 నిమిషాల్లో మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు

అన్నారు మలేరియా కారణ దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రత, మురుగునీరు నిలవ లేకుండా చూడటం, శరీర అవయవాలను పూర్తిగా కప్పుకునేలా దుస్తులు ధరించడం, దోమతెరలు వాడటం, దోమలను తరిమి వేయడానికి ఆధునిక, సహజ మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం, ప్రతి ఒక్కరు విధిగా వారంలో ఒక్కరోజు డ్రై డే పాటించటం వంటి పద్ధతులు ఆచరించాలన్నారు. జీరో మలేరియా ప్రపంచాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించాలని ఆయన కోరారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :