Friday, 08 December 2023 08:21:23 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

మానవతా మూర్తి మదర్ థెరిస్సా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

బెల్లంకొండ

Date : 26 August 2023 04:53 PM Views : 141

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : మదర్ తెరిసా గొప్ప మానవతా మూర్తి అని ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయురాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు. శనివారం మదర్ థెరిస్సా జయంతి పురస్కరించుకొని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన మదర్ థెరీసా జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నిరుపేదలకు నిసహాయులకు అత్యంత బలహీనులకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు అని పేర్కొన్నారు మదర్ స్వచ్ఛంద సేవతో స్పర్శించిన జీవితాలు కారణంగా లక్షలాది మందికి ఆరాధ్య దేవత అయ్యారన్నారు . మానవత్వానికి మించిన సంపద లేదు మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు _హృదయం అని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయురా లు మదర్ తెరిసా అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :