Friday, 08 December 2023 09:09:53 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

సర్వేంద్రియానం నయనం ప్రధానం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

బెల్లంకొండ

Date : 06 September 2023 03:43 PM Views : 105

VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : నేత్రదానం మహోన్నతమైనది అమూల్యమైన నేత్రాలను మట్టి పాలు , బుగ్గిపాలు చేయవద్దు నేత్రదానం మనిషిలోని మానవత్వాన్ని తెలియజేస్తుంది నేత్రదానం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు పిహెచ్సి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు 38వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని బుధవారం సచివాలయంలో జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన నేత్రదానం అనే అంశంపై మాట్లాడారు ఆయన మాట్లాడుతూ బ్రతికుండగా ఎన్నో రకాల దానాలు చేస్తాం కానీ చనిపోయిన తర్వాత కూడా చేయగల దానం నేత్రదానం మాత్రమే అని పేర్కొన్నారు నేత్రదానం అనేది మరణించిన వ్యక్తి కళ్ళని దానం చేయటమే తప్ప బ్రతికి ఉన్న వారి కళ్ళని కాదని ఆయన అన్నారు ప్రజలలోని రకరకాల మూఢనమ్మకాలు, మత నమ్మకాలు, భయాలు, అపోహాలు, నేత్రదానానికి అవరోధంగా ఉన్నాయన్నారు హెచ్ఐవి, మెదడు వాపు జబ్బు, బ్లడ్ క్యాన్సర్, పచ్చకామెర్లు, కంటి వ్యాధులు ఉన్నవారు నేత్రదానానికి అర్హులు కాదని పేర్కొన్నారు

నేత్రదానమును సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని, నేత్రాలు దానం చేయాలి అనుకునే వ్యక్తులు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు నేత్ర వైద్య విభాగంలో సంప్రదించాలని శాంసన్ కోరారు అనంతరం ఆయన వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం ను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో సచివాలయం ఆరోగ్య కార్యకర్త బి కోటేశ్వరి , కాటం వెంకటరెడ్డి, పానెము అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి , ఓర్సు కృష్ణయ్య, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :