Friday, 08 December 2023 09:56:24 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఈనెల 9వ తేదీన విజయవాడలో పిడిఎం ఆధ్వర్యంలో జరుగు రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి

పిడుగురాళ్ల

Date : 06 September 2023 04:02 PM Views : 88

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : పిడుగురాళ్ల పిల్లుట్లరోడ్డు జండా చెట్టు సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రావిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో జీడీపిక్కల రైతులు పడే కష్టాన్ని పిడిఎం తదితర సంఘాల ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ పెండింగ్ట్ చేయడం జరిగింది అక్కడున్న రైతులు ఇబ్బందులను విన్న తర్వాత జీడిపిక్కల పొలాలు ఎకరానికి నాలుగైదు క్వింటాలకు పెచ్చు కావు అక్కడ ఉన్న దళారీలు చాలా దుర్మార్గంగా 6000, 5000 అని చెప్పేసి చాలా తక్కువ రేట్ కి తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతున్నది దాదాపు వాళ్ల పెట్టుబడులకి కనీసం పావు వంతు కూడా రాని పరిస్థితి పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్లు రకరకాల తెగుళ్ళతో దిగుబడి కూడా ఆగిపోవడం జరుగుతుంది వీళ్ళని తక్షణమే ప్రభుత్వం ఆదుకొని 80 కేజీల బస్తా కి 16 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వమే ఖరీదు చేయాలని డిమాండ్ చేశారు

అనంతరం ఎం సి పి ఐ జిల్లా అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో జీడి పంటకు ప్రసిద్ధ గాంచిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం జీడి పంట రైతులు నేడు నిత్యం తుఫానుల వలన తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు ఒక ఎకరానికి ప్రతి సంవత్సరం 20 వేల వరకు పెట్టుబడి పెడితే తుఫాను వలన పెట్టుబడి కూడా రాని పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు కనుక ఇటువంటి రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి వారి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని నాణ్యమైన పురుగుమందులు ఎరువుల సబ్సిడీ రైతులకు ఇవ్వాలని, జీడి పంట బస్తాకు 16,000 వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ పిడిఎం ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈనెల 09న ఉదయం 11 గంటల నుండి జరుగు ఈ సమావేశానికి మేధావులు బుద్ధి జీవులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సి.టి.యు నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :