Friday, 08 December 2023 10:08:38 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

విద్య ద్వారానే సమాజ నిర్మాణం సాధ్యం:బాపట్ల డిప్యూటీ డైరక్టర్ A సాంభశివరావు

నరసరావుపేట

Date : 28 September 2023 08:11 PM Views : 77

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : ప్రాథమిక విద్యను పరిపుష్టి చేసేందుకు విద్య ప్రధానమని దాని ద్వారానే సమాజ నిర్మాణమే లక్ష్యంగా బాలబాటలు పని చేస్తున్నాయి అని కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అన్నప సాంబశివరావు అన్నారు ఆయన ఈ రోజు నరసరావుపేట బస్టాండ్ దగ్గర ST కాలనీ నందు గురువారం ఏర్పాటు చేసిన బాలబాట ఆర్గనైజర్ శిక్షణ కార్యక్రమమునకు పల్నాడు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ G. సుబ్బారావు అధ్యక్షత వహించారు. మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా నందు 160 బాలాబాటలు ఏర్పాటు చేసి విద్య ద్వారానే సమాజ మార్పు వస్తుందని 4 మరియు 5 తరగతులు విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించేందుకు బాలాబాట ద్వార తర్ఫీదు నిచ్చి రంజనబాబు ఆశయం ముందుకు తీసుకుని వెళ్ళడమే కార్డ్స్ సంస్థ లక్ష్యం అని ఆయన అన్నారు అనంతరం 8 రకాల కూరగాయ విత్తనాలను బాలబాట డెవలప్మెంట్ ఆర్గనైజర్లకు అందించి వీటి ద్వారా విషతుల్యం కానీ మంచి ఎరువులతో పండించు కోవచ్చని అని ఆయన అన్నారు ఈ కార్యక్రమమునకు స్థానిక ఏరియా కోఆర్డినేటర్ నూనె ప్రకాశరావు బాలబాట డెవలప్మెంట్ ఆర్గనైజర్లు కవిచక్రవర్తి గుఱ్ఱం జాషువా గారికి నివాళులు అర్పించారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :