Friday, 08 December 2023 08:37:32 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

పుణ్యమూర్తి జిల్లా జర్నలిస్టు అధ్యక్షుడిగా ఎన్నికవ్వటం అభినందనీయం: భైరవనిపాడు మాజీ సర్పంచ్ పందర బోయిన కొండ యాదవ్

మాచర్ల

Date : 28 September 2023 08:19 PM Views : 88

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : పుణ్యమూర్తి వెంకటేశ్వర్లు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు గా నియామకవటం అభినందనీయమని మాచర్ల మండలం భైరవుని పాడు మాజీ సర్పంచ్ పందరబోయన కొండయాదవ్ అన్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్తూ వాటిని పరిష్కరించేలా నాయకులను చైతన్య పరుస్తూ ముందుకు వెళుతున్న పివిఆర్ యాదవ్ ను అభినందిస్తూ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బైరంపాడు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగనే పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అమ్మ జిలాని మరియు మాచర్ల పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓర్చు కాంతి కుమార్ తదితరులు పివిఆర్ JAAP జర్నలిస్ట్ యూనియన్ కి పల్నాడు జిల్లా మొట్టమొదటి అధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసి పివిఆర్ యాదవ్ కి దృశ్యాలవతో సన్మానించడం జరిగింది

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :