Friday, 08 December 2023 09:27:58 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

మాచర్ల

Date : 02 October 2023 05:04 PM Views : 62

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న పాత్రికేయులు అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని పల్నాడు జిల్లా పాత్రికేయుల సంఘం (జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్) అధ్యక్షుడు పివిఆర్ యాదవ్ అన్నారు. జాప్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పివిఆర్ యాదవ్ ను నందిదాత్రిక దినపత్రిక పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సైదారావు సోమవారం సత్కరించారు. ఈ సందర్భంగా పివిఆర్ యాదవ్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో ఎంతో మంది పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. అలాగే ప్రభుత్వ విప్పు, మాచర్ల శాసనసభ్యులు ,పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లనట్లు ఆయన పేర్కొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :