Friday, 08 December 2023 10:01:48 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

కారంపూడి

Date : 02 October 2023 05:16 PM Views : 53

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కారంపూడి సచివాలయంలో ఎంపిపి మేకల. శారదశ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ షేక్. షఫీ, ఎంపీడిఓ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ రామావత్. ప్రమీలభాయి తేజానాయక్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గాంధీజి చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బొమ్మిన. అల్లయ్య, పంచాయతీ సెక్రటరీ కాసిన్యనాయక్, స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ కొరకుల.సుబ్బారావు, ఎంపీటీసీ వేముల. లింగయ్య, జొన్నలగడ్డ. శ్రీను,మాజీ ఎంపీటీసీ ఖాసీం, కోఆప్షన్ సభ్యులు అంతరగడ్డ. ఏసోబు, ఉపసర్పంచ్ సరే. అంకారావు, పంచాయతీ వార్డు సభ్యులు భాషా, ఏపిఓ ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ అతుకూరి. గోపి, జడ్పీటీసీ షేక్. షఫీ తో కలిసి గాంధీవిగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత ఎస్పిఆర్ కృష్ణ, పోలూరి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మండల పరిషత్ కార్యాలయం వద్దగల గాంధీవిగ్రహానికి ఎంపిపి మేకల. శారదాశ్రీనివాసరెడ్డి, ఎంపీడిఓ శ్రీనివాసరెడ్డి, ఈఓపిఆర్డి సత్యప్రసాద్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీబొమ్మ సెంటర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఆర్యవైశ్య సంఘం నాయకులు చీతిరాల. కోటేశ్వరరావు, కొత్త. బ్రహ్మేశ్వరరావు, యక్కల. శ్రీను, అతుకూరి. గోపి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చీతిరాల. కోటేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువత గాంధీజి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనీ అయన కోరారు. ఈ కార్యక్రమంలో కారాలపాటి. సుబ్బరావు, పలిశెట్టి. మల్లికార్జునరావు, ఇమ్మడి. వీరేశ్వరరావు, కారాలపాటి. వెంకటగురుసుబ్బారావు, పోలూరి. మహేశ్వరరావు, సురే. ఆంజనేయులు, కాజ్జం. ప్రసాద్, గుండా. హరినాద్ బాబు, కాసుల. మల్లికార్జున, జక్కా. అంజి వెచ్చ. వరలక్ష్మణరావు వెలుగురి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :