Friday, 08 December 2023 08:30:25 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష

క్రోసూరు

Date : 04 October 2023 02:25 PM Views : 81

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం గుడిపాడు గ్రామంలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఎంపీపీ పెరుమాళ్ళపల్లి కోటయ్య జడ్పిటిసి షేక్ జమీల గఫూర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీపీ కోటయ్య మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని అనేక సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆయన అన్నారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య సమస్యలపై ఆరా తీసి ఉచితంగా మందులు అందించే విధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ ను ఆయన జడ్పిటిసి తో సందర్శించారు

వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి డిప్యూటీ డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు బుధవారం ఆయన గుడిపాడు లో జరుగుతున్న జగనన్న ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో ఇఎన్టి స్పెషలిస్ట్ డాక్టర్ నవోమి సురేఖ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ డాక్టర్ బి ఎస్ రమాదేవి డాక్టర్ ఎన్ బాల అంకమ్మ బాయ్ డాక్టర్ సిరి చందన సి హెచ్ ఓ సాంబశివరావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ హెల్త్ సూపర్వైజర్లు శివుడు అమర జ్యోతి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గార్లపాటి దాసు వైసీపీ పార్టీ జిల్లా సెక్రటరీ వైసీపీ మండల అధ్యక్షులు వేలది అప్పారావు సర్పంచ్ దేశి రెడ్డి సత్యనారాయణ బయ్యవరపు మస్తాన్రావు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :