Friday, 08 December 2023 10:05:37 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి

Date : 05 October 2023 11:02 AM Views : 49

VM టుడే న్యూస్ - రాజకీయం / పల్నాడు జిల్లా : నిన్న సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ గెస్ట్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో ప్రోగ్రాం కన్వీనర్ అట్లూరి విజయ్ కుమార్ నాయకత్వంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ యొక్క కలయిక ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్లమెంటు ముందు ఈనెల 18వ తారీకున దీక్ష చేపట్టడం జరుగుతుంది క్రైస్తవ హక్కుల కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, బిసి హక్కుల కోసం ఏకం కావాలని క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పలు రాష్ట్రాలు అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపించగా బిజెపి ప్రభుత్వం ఇప్పటికీ కాలయాపన చేస్తూ దళితుల్ని పట్టించుకోకుండా దళితులను తుంగలో దక్కే ప్రయత్నం చేస్తూ ఉన్న విషయాన్ని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారికి తెలియజేయడం జరిగింది

అంతేకాకుండా ఈ విషయమై కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మా వంతు కృషి సహాయ సహకారాలు క్రైస్తవులకు , క్రైస్తవ ఇతరులకు అండగా ఉంటామని మీరు చెప్పిన ఈ విషయాలపై మా యొక్క అధిష్టానానికి తెలియజేసి త్వరితగతిన న్యాయం జరిగేలాగా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంతేకాక ఈ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ని కలిసి పై విషయమై విన్నవించగా వారు కూడా సానుకూలంగా స్పందించి క్రైస్తవులకు అండగా ఎస్సీలకు అండగా ఏదైతే క్రైస్తవులు ఎస్సీ హోదా కావాలనుకుంటున్నారో వారి యొక్క విన్నపాన్ని మా యొక్క అధిష్టానానికి తెలియచేసి మీ యొక్క సమస్యను త్వరగా పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని పురందర మాట ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న రెవరెండ్ ఫాదర్స్, దళిత ఉద్యమ నేతలు మరియు పలనాడు జిల్లా, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల ధర్మారావు గారు, జెల్డి మోజేష్ పల్లపు శ్రీనివాస్ మరికొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :