Friday, 08 December 2023 09:24:39 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ

Date : 05 October 2023 08:55 PM Views : 48

VM టుడే న్యూస్ - రాజకీయం / పల్నాడు జిల్లా : వినుకొండ పట్టణంలోని 1వ వార్డు కళ్యాణపురి కాలనీ వద్ద ప్రభుత్వ ద్వారా సుమారు 3 కోట్ల రూపాయల తో విద్యుత్ మరమ్మత్తుల పనుల ను ప్రారంభించిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విద్యుత్ శాఖ అధికారులు

వినుకొండ నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్య విద్యుత్ సమస్య అని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర స్థాయి లో మన సమస్య ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం ద్వారా సుమారు 3 కోట్ల రూపాయల తో వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రధాన సమస్య గా మారిన విద్యుత్ సమస్య పరిష్కారానికి, మరమ్మత్తుల పనులు నేటి నుండి ప్రారంభించామని రానున్న 2,3 నెలల్లో విద్యుత్ లోని అన్ని రకాల సమస్యలను తొలగించేలా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని ప్రజలకు తెలియజేశారు. ప్రధానంగా విద్యుత్ సమస్య వినుకొండ పట్టణ లో ఉన్నందున ముందుగా వినుకొండ పట్టణం నుంచి ఈ కార్యక్రమాన్ని మెదలు పెట్టామని, పట్టణం తో పాటు అన్ని మండలాల గ్రామాల్లోని విద్యుత్ సమస్య ను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :