Friday, 08 December 2023 08:47:07 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్

మాచర్ల

Date : 08 October 2023 07:15 PM Views : 84

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : మాచర్ల పట్టణం స్థానిక పాతూరు అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గంలోని మాలలతో ఆత్మీయ సమావేశం చింతమళ్ళ శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ పాల్గొని మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధన నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పల్నాడు అనగానే మొదటగా గుర్తొచ్చేది వేలాది మంది శత్రువులను ఒంటిచేత్తో మట్టి కరిపిచ్చిన మాల కన్నమ దాసు అలాంటి వ్యక్తి వారసులైన మాలలలో ఐక్యత లోపించుట చాలా బాధాకరమని ఐక్యతతో పెద్ద పోరాటాలకు పిలుపునివ్వచ్చని రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో గ్రామస్థాయిలో మాల మహానాడు కమిటీ ఏర్పాటు చేసి నూతనంగా ఏర్పాటైన పల్నాడు జిల్లాలో మాలల ఉనికి ఆయా రాజకీయ పార్టీలలో మాలల ప్రాధాన్యతపై భవిష్యత్తులో జిల్లా లో పల్నాడు మాలల పోరుగర్జన నిర్వహించనున్నట్లు నిరుద్యోగులుగా ఉన్న యువత చెడు వ్యసనాలకు దగ్గర అవకుండా గ్రామ గ్రామాన అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేయటానికి యువత ముందుకు రావాలని త్వరలో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జిల్లా ఆత్మీయ సమావేశం జరగనుందని ఈ సమావేశానికి మాచర్ల నియోజకవర్గంతో పాటు జిల్లాలోని మాలలు,ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు వేలాదిగా తరలిరావాలని డా గోదా జాన్ పాల్ పిలుపునిచ్చారు

కార్యక్రమం అనంతరం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ కి పూలమాలలు మరియు దుశ్యాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, సోషల్ మీడియా పల్నాడు జిల్లా ఇన్చార్జి గోదాబాల, బొబ్బిలి చంద్రశేఖర రావు, దాసి మల్లికార్జునరావు, మరికంటి రవికుమార్, నాగేండ్ల వెంకటేశ్వర్లు,కొండా శ్రీనివాసరావు, దొడ్డ దుర్గారావు, జొన్నలగడ్డ శ్రీను, కొమ్ము విజయకుమార్, దొడ్డ వెంకటేశ్వర్లు, విజయపురి సౌత్ సాయి, సాతులూరి కృష్ణ, దొడ్డ సాంబశివరావు, దాసరి ముక్క0టేశ్వరరావు చింతమళ్ళ శ్రీనివాసరావు, నాగేండ్ల దశరథ రామ్, చిన్న చెన్నయ్య బుట్టి రాంబాబు,దొడ్డ చంద్రశేఖర రావు బుట్టి మారుతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :