Friday, 08 December 2023 08:52:38 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్

క్రోసూరు

Date : 13 October 2023 03:30 PM Views : 51

VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ పద్మశ్రీ పేర్కొన్నారు శుక్రవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవుల వారి పాలెం గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో మహేష్ ఎమ్మార్వో శ్రీనివాసరావు ల తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఏడు రకాల పరీక్షలు చేసి ఏమైనా బిపి షుగర్ దీర్ఘకాలికమైన రోగాలు వచ్చే సూచనలే ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటారు అన్నారు అదే గ్రామంలో 15 రోజుల తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాటు చేసి ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని దానిమీద ప్రొఫైల్ ఐడి తయారు చేసుకొని అవసరమైన వారికి మందులు అందించటం జరుగుతుందన్నారు

ఈ శిబిరానికి వచ్చిన రోగులకు డాక్టర్ మహమ్మద్ సాద్ డాక్టర్ బాల అంకమ్మ భాయ్ డాక్టర్ చంద్ర తేజ డాక్టర్ విశ్వనాథ్ డాక్టర్ సిరి చందన రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమేష్ ఎంపీపీ పెరుమాళ్ళ కోటయ్య సొసైటీ అధ్యక్షులు అనుముల కోటిరెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ గార్లపాటి దాసు తిప్పిరెడ్డి అప్పిరెడ్డి అప్పారావు మాజీ యార్డ్ చైర్మన్ డాక్టర్ షరీఫ్ కేశవరెడ్డి పెరికపాడు సర్పంచ్ శ్రీధర్ ఉపసర్పంచ్ మస్తాన్రావు వైస్ ప్రెసిడెంట్ శివ నాగిరెడ్డి ఎంపీటీసీ నాగేశ్వర రావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ హెల్త్ సూపర్వైజర్లు శివుడు ఆమర జ్యోతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అమీర్ ఆరోగ్య కార్యకర్త మల్లేశ్వరి అంగన్వాడి సూపర్వైజర్ రత్న కుమారి ఫార్మసిస్ట్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు శిబిరానికి వచ్చిన రోగులందరికీ జగనన్న ఆరోగ్య సురక్ష సంచులను పంపిణీ చేశారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :