Wednesday, 29 July 2026 06:38:45 PM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి.

పిడుగురాళ్ల

Date : 06 June 2024 06:40 PM Views : 1753

VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతితులకు ప్రజా సంఘాలు విజ్ఞప్తి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని జిల్లాలో ప్రజా జీవనానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పాటు చేశారు. దీనివలన చిరు వ్యాపారులు, కూలీలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పదే పదే 144 సెక్షన్ల పేరుతో షాపులు ముగించడం వలన, ఒక రకమైనటువంటి కర్ఫ్యూ పరిస్థితులు పల్నాడు జిల్లాలో నెలకొన్నాయి. ఎన్నికలు జరిగి,ఫలితాలు వచ్చినా,చిన్న చిన్న చెదురు మదురు సంఘటనలు జరుగుతున్నాయి, కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం దీనిని అదుపు చేయాలి, కానీ తరచూ పల్నాడు జిల్లాలో షాపులు బందులు చేస్తే సాధారణ ప్రజలు బ్రతకడం కష్టమవుతుంది, కొత్తగా అధికారం చేపట్టబోతున్న ప్రజా ప్రతినిధులు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార దాడులు నివారించేలా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజా జీవనానికి ఆటంకం లేకుండా చూడాలని ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు, అల్లర్లకు పాల్పడకుండా ప్రజల క్షేమాన్ని కోరి శాంతి యుతంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. కే. శ్రీనివాసరావు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఓర్సు కృష్ణ ఎం సిపిఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: