Saturday, 15 March 2025 08:50:27 AM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి.

పిడుగురాళ్ల

Date : 06 June 2024 06:40 PM Views : 669

VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతితులకు ప్రజా సంఘాలు విజ్ఞప్తి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని జిల్లాలో ప్రజా జీవనానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పాటు చేశారు. దీనివలన చిరు వ్యాపారులు, కూలీలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పదే పదే 144 సెక్షన్ల పేరుతో షాపులు ముగించడం వలన, ఒక రకమైనటువంటి కర్ఫ్యూ పరిస్థితులు పల్నాడు జిల్లాలో నెలకొన్నాయి. ఎన్నికలు జరిగి,ఫలితాలు వచ్చినా,చిన్న చిన్న చెదురు మదురు సంఘటనలు జరుగుతున్నాయి, కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం దీనిని అదుపు చేయాలి, కానీ తరచూ పల్నాడు జిల్లాలో షాపులు బందులు చేస్తే సాధారణ ప్రజలు బ్రతకడం కష్టమవుతుంది, కొత్తగా అధికారం చేపట్టబోతున్న ప్రజా ప్రతినిధులు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార దాడులు నివారించేలా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజా జీవనానికి ఆటంకం లేకుండా చూడాలని ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు, అల్లర్లకు పాల్పడకుండా ప్రజల క్షేమాన్ని కోరి శాంతి యుతంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. కే. శ్రీనివాసరావు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఓర్సు కృష్ణ ఎం సిపిఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :