VM Today News - విద్య -ఉద్యోగం / : అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాలిటెక్నిక్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశాలకు శనివారం నిర్వహిం చిన పాలిసెట్ పరీక్ష ప్రశాం తంగా ముగిసింది. పరీక్షకు 88.74 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,59,989 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా రు. ఇందులో లక్ష 41, 978 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇక సెట్ ప్రాథమిక కీని ఈ నెల 30వ తేదీన విడుదల చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా మే 10 వ తేదీలోపు ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.....
Reporter
VMToday News