Monday, 16 June 2025 11:39:07 PM
# జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు

రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా

పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు శశి కుమార్

Date : 10 February 2025 01:37 PM Views : 636

VM Today News - వార్తలు / పల్నాడు : రైతు కూలీల మరణం బాధాకరం: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు శశి కుమార్ పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో న‌లుగురు మ‌హిళా కూలీలు మృతి చెంద‌డం దిగ్భ్రాంతిని క‌లిగించింది ముప్పాళ్ల మండలం బొల్లవరం సమీపంలో మాద‌ల మేజ‌ర్ కాలువ గ‌ట్టుపై ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డి నలుగురు మహిళా కూలీలు మృతి చెందడం బాధాకరం ముప్పాళ్ల మండ‌లం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మ‌హిళాకూలీలు మిర‌ప‌కోత‌ల‌కు వెళ్లి తిరిగి గ్రామానికి వెళ్తుండ‌గా ఈ ఘోర ప్ర‌మాదం జరగటం మ‌ర‌ణించిన వారంద‌రూ మ‌హిళా కూలీలే కావ‌డం అత్యంత బాధాక‌రం మృతదేహాన్ని సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది మృతుల కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని వైద్య‌శాఖాధికారులకు కోరుతున్నాను చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తానని గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని క్షేమంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :