VM Today News - రాజకీయం / పల్నాడు : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు మేళం మధుబాబు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులుగా మరియు దేశ ఉప ప్రధానిగా , భారతదేశ గతిని మార్చిన మహానీయుడు, అంటరానితనంపై సమరం చేసిన అజయశక్తి అని ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు మన ఆత్మగౌరీక ప్రతిక ఆయన సూచిక చాట్ చెప్పటం మనందరి బాధ్యత అని అలాగనే 1971 సంవత్సరంలో పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా భారత సైన్యాన్ని నడిపించి బంగ్లాదేశ్ విముక్తి కలిగించిన దిశాలి, అణగారిక వర్గాల హక్కుల కోసం పార్లమెంట్లో సింహంలా గర్జించిన ప్రజాస్వామ్యవాదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అలాగని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు మాట్లాడుతూ దేశం ఆకలితో అలమటిస్తున్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా భారతను అన్నపూర్ణగా మార్చిన ఘనత ఆయనదని జగజీవన్ రామ్ ఆసియా సాధన కోసం మనం కృషి చేయాలని అలానే పాఠశాల విద్యార్థులకు జగ్గజీవన్ రామ్ పోరాట పటిమను వివరించాలని ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పక్కనే బాబు జగజీవన్ రామ్ విగ్రహం కొలువు తీరాలని విగ్రహాలు లేని గ్రామాలలో ప్రజలను చైతన్యపరిచి విగ్రహ స్థాపనను ఒక ఉద్యమంగా చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నభట్ల ఆదిత్య, రూరల్ మండల అధ్యక్షులు వెంకీ, మాజీ పల్నాడు జిల్లా సమ్యోజిక్ చిరుమామిళ్ల ఆదినారాయణ, మాజీ ప్రధాన కార్యదర్శి గుడిపల్లి కృష్ణమోహన్, రూరల్ మండల కమిటీ సభ్యులు, ఎస్సీ మోర్చా పరాధికారులు,నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News