Wednesday, 12 August 2026 11:44:15 PM
# సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి.

జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్

మహిళా పోలీస్ స్టేషన్ నందు ముద్దాయిలకు కొమ్ముకాస్తున్నారని బాధ్యత మహిళ హసీనా బేగం ఆవేదన

Date : 26 May 2025 03:48 PM Views : 1036

VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం శ్రీనివాస గిరిజన కాలనీకి చెందిన గుమ్మనంపాటి హసీనా బేగం గత కొన్ని రోజుల క్రితం తన భర్త అత్తమామలు వేధిస్తున్నారని నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సుమారు 40 రోజుల కౌన్సిలింగ్ తర్వాత ముద్దాయిలు చెప్పిన ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి భర్త తాలూకా వారు సంబంధం లేని ప్రమోద్ శ్రీనివాసులతోపాటు ఆడబిడ్డ ఆశాబి ఆడబిడ్డ భర్త ఆదం షఫీ మరిది హుస్సేన్లు AP39CS 8972 కారులో ది 16 /5/2025 రాత్రి సుమారు 8 గంటల సమయంలో ప్రమోదు శ్రీనివాస్ లు మద్యం సేవించి హసీనా బేగం ఇంటిపైకి వచ్చి తలుపులను తన్ని ఆడపిల్ల అని చూడకుండా అసభ్యకరమైన మాటలతో దాడి చేసి కేసు రాజి పడకపోతే చంపేస్తామని తనను తన కుమారుడిని కిడ్నాప్ చేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయగ అదే సమయంలో స్థానికులు పోలీసులకు ఫోన్ చేయగా ముద్దాయిల లో కొంతమంది పారిపోగా ప్రమోద్ శ్రీనివాసులను పోలీస్ స్టేషన్ అప్పచెపితే పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు కి ఎటువంటి న్యాయం జరగలేదని స్పందనా లో ఫిర్యాదు చేసిన అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన బాధితురాలు సిఐ సుభాషిని ఇరువర్గాలను పిలిచే క్రమంలో దాడి చేసిన ముద్దాయులను పిలవకుండా ఆమె కట్నం కానుకలు గురించి మాట్లాడి కేసును క్లోజ్ చేయటం జరిగింది ఈ విషయంపై ఈరోజు స్పందన ఎస్పీ గారిని కలవడానికి వచ్చిన బాధితురాలు హసీనా బేగం తో సిఐ సుభాషిని మరలా ఎందుకొచ్చావు నీ సంగతి లోపలికి రా తేలుస్తా అని బాధితురాలికి అక్రమ సంబంధం అంటగట్టి బెదిరించే ప్రయత్నం చేసిందని మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సిఐ సుభాషిని గారిపై ఉంటే బాధితులను బెదిరించడం చాలా బాధాకరమని ముద్దాయిలపై చర్యలు తీసుకొని బాధితురాలికి రక్షణ కల్పించకపోతే మహిళా కమిషన్ ని అలాగే హోం మినిస్టర్ ని కలవనున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మీడియాతో మాట్లాడారు ... మీడియాతో మాట్లాడేటప్పుడు బాధితురాలతో పాటు తన కుమారుడు సమీర్ ఉన్నారు ....


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: