Saturday, 16 May 2026 04:46:55 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్

Date : 01 July 2024 03:34 PM Views : 1572

VM Today News - ఆరోగ్యం / పల్నాడు : రోగి ప్రాణాలు కాపాడే విషయంలో వైద్యులు పడే శ్రమ వర్ణానతీతం అని అందుకే వైద్యులను దైవ స్వరూపులుగా పోల్చుతారని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు సోమవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పలనాడు జిల్లా సత్తెనపల్లిలో నరసరావుపేట ఏరియా హాస్పిటల్ లో సూపర్డెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ మంత్రు నాయక్ కు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ బొకే అందజేసి, శాలువా కప్పి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శాంసన్ డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ బి. సి రాయ్ తన జీవిత పర్యంతము దేశీయ వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధుడు అయినా డాక్టర్ రాయ్ 1948 నుంచి 1962 వరకు 14 ఏళ్ల పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు యాదృచ్ఛికంగా 1962 జూలై 1వ తేదీన డాక్టర్ రాయ్ మరణించారు ఆయన పుట్టిన తేదీ మరణించిన రోజు ఒకటే కావటంతో మన దేశంలో ప్రతి సంవత్సరం జూలై ఒకటో తేదీన జాతీయ వైద్య దినోత్సవం జరుపుకుంటారన్నారు బీసీ రాయ్ కలకత్తాలో ప్రాక్టీస్ ప్రారంభించి కలరా విజృంభించి నా సమయంలో వేలాదిమంది ప్రాణాలను కాపాడారన్నారు జాతిపిత మహాత్మా గాంధీకి వైద్యుడిగా, స్నేహితుడిగా వెన్నంటి నడిచాడని పేర్కొన్నారు 1961 లో భారతరత్న పురస్కారం అందుకున్నారు 2024 లో జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకోవడానికి ఎంచుకున్న థీమ్ హీలింగ్ హాండ్స్, కేరింగ్ హార్ట్ లు ఇది వైద్యుల వారి వైద్య అభ్యాసానికి తీసుకువచ్చే అంకితభావం, కరుణ మరియు సానుభూతిని అలాగే సేవ చేయడంలో మరియు మెరుగుపరచటంలో వారి పోషిస్తున్న కీలకపాత్రను నొక్కి చెబుతుంది అన్నారు ఎందరో డాక్టర్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ బాధితులకు 24 గంటలు సేవలందిస్తున్నారని వైద్యో నారాయణ హరి అనే పదానికి అర్థం ఇచ్చేలా వారు చేస్తున్న సేవ ప్రశంసించదగ్గదని చిర స్మరణీయమని ఆయన పేర్కొన్నారు పలు కారణాలవల్ల వైద్యులు రోగులు మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసం సన్నగిల్లుతుండటం విషాదకరం అని అన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: