Monday, 02 March 2026 02:31:30 PM
# నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం

గుంటూరు ఎండ్ పల్నాడు జిల్లా మహిళా , లీగల్ అడ్వాంజర్ నియమకం

Date : 03 January 2025 11:32 PM Views : 1323

VM Today News - వార్తలు / గుంటూరు : గుంటూరు, పల్నాడు జిల్లాల మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం..ఈరోజు గుంటూరు టౌన్ లోని విజేత గార్డెన్స్ నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో మేళం మధుబాబు అధ్యక్షతన గుంటూరు జిల్లా చైర్మన్ పవన్ కుమారు ఆధ్వర్యంలో జరిగిన బి&జి మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంఘం సమావేశంలో గుంటూరు జిల్లా చైర్మన్ గా పవన్ కుమార్ ని, పల్నాడు జిల్లా చైర్మన్ గా లక్ష్మయ్య ని, పల్నాడు జిల్లా వైస్ చైర్మన్ గా యన్.కోటేశ్వర రావు ని,గుంటూరు జిల్లా మహిళా విభాగం చైర్మన్ గా జిగిరెడ్డి నిర్మల ని, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి ,జాతీయ డైరెక్టర్ బయ్యపునేని.వెంకటేశ్వర్లు నియమించడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లా లీగల్ అడ్వైజర్ గా సునీత ని, ఎన్టీఆర్ జిల్లా లీగల్ అడ్వైజర్ గా ఇందిరా ని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అదేవిధంగా పల్నాడు జిల్లా లోని వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి గా జి.వి. నాగేశ్వర రావు ని, పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి గా పి.దీపక్ ని జాతీయ అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి నియమించడం జరిగింది. అనంతరం జాతీయ అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి ని రెండు జిల్లా ల చైర్మన్ అండ్ సభ్యులు దుశాల్వతో సత్కరించడం జరిగింది, అనంతరం సభ్యులు అందరూ కలిసి రెండు జిల్లాల చైర్మన్ లకు అభినందనలు తెలియజేసి వారికి కూడా శాల్వాతో సత్కరించడం జరిగింది. అనంతరం సమావేశంలో జాతీయ అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం, మహిళ ల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని, హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని సదస్సు లో సభ్యులకి చెప్పడం జరిగింది., అనంతరం మధు బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో అధికారులతో,నాయకులతో కలిసి పని చేయాలని, ప్రతి ఒక్కరూ హక్కుల పై తెల్సుకుని సమాజంలో సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్లాలని సభ్యులకి వివరించడం జరిగింది...అనంతరం గుంటూరు,పల్నాడు జిల్లాల చైర్మన్ లు, నియోజకవర్గ ఇన్చార్జి లు పాల్గొన్నారు..


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :