Tuesday, 18 February 2025 09:54:32 PM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

Date : 06 October 2024 07:52 PM Views : 232

VM Today News - వార్తలు / ఎన్టీఆర్ : హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అల్ ఇండియా అధ్వర్యంలో పెద్ద ఎత్తున జాతీయ సేవా కీర్తి, మదర్ థెరిస్సా బెస్ట్ హ్యుమానిటీ అవార్డ్ లు ప్రదానోత్సవం చేసిన జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప. విజయవాడ లోని బందర్ రోడ్ లో కాకాని భవన్ లో ఏర్పాటు చేసిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అల్ ఇండియా అధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉత్తమ సేవా అవార్డులు, మథర్ థెరిస్సా బెస్ట్ హ్యుమానిటీ అవార్డ్ లు,జీవిత కాల సాఫల్య పురస్కారం అవార్డు లు, యూత్ ఐకాన్ అవార్డులు 38 మందికి జాతీయ స్థాయిలో ప్రధానోత్సవ చేయటం జరిగింది . ఈ కార్యక్రమం లో పాల్గొని అవార్డ్ లు అందుకున్న హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అల్ ఇండియా ప్రతినిధులు. ఈ అవార్డు లను జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప , జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజా చేతుల మీదుగా అవార్డ్ లను సాయి రమేష్ దంపతులు, ప్రణయ్ రెడ్డి, అగిరప్ప,ప్రసాద్ తదితరులు అందుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి హై కోర్ట్ అడ్వకేట్ లు,స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :