Thursday, 17 September 2026 04:37:44 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

Date : 06 October 2024 07:52 PM Views : 1700

VM Today News - వార్తలు / ఎన్టీఆర్ : హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అల్ ఇండియా అధ్వర్యంలో పెద్ద ఎత్తున జాతీయ సేవా కీర్తి, మదర్ థెరిస్సా బెస్ట్ హ్యుమానిటీ అవార్డ్ లు ప్రదానోత్సవం చేసిన జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప. విజయవాడ లోని బందర్ రోడ్ లో కాకాని భవన్ లో ఏర్పాటు చేసిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అల్ ఇండియా అధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉత్తమ సేవా అవార్డులు, మథర్ థెరిస్సా బెస్ట్ హ్యుమానిటీ అవార్డ్ లు,జీవిత కాల సాఫల్య పురస్కారం అవార్డు లు, యూత్ ఐకాన్ అవార్డులు 38 మందికి జాతీయ స్థాయిలో ప్రధానోత్సవ చేయటం జరిగింది . ఈ కార్యక్రమం లో పాల్గొని అవార్డ్ లు అందుకున్న హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అల్ ఇండియా ప్రతినిధులు. ఈ అవార్డు లను జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప , జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజా చేతుల మీదుగా అవార్డ్ లను సాయి రమేష్ దంపతులు, ప్రణయ్ రెడ్డి, అగిరప్ప,ప్రసాద్ తదితరులు అందుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి హై కోర్ట్ అడ్వకేట్ లు,స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: