VM Today News - బ్రేకింగ్ న్యూస్ / పల్నాడు : స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 21న సీఎం నారా చంద్రబాబు నాయుడు వినుకొండ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చీఫ్ విప్ జీవీ అధికారులను ఆదేశించారు. నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పి గ్రౌండ్లో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి, అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం పరిశీలించనున్నారని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో మధులత, డా. ప్రసూనతో పాటు అధికారులు పాల్గొన్నారు.
Reporter
VMToday News