Saturday, 15 March 2025 10:09:53 AM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

క్రోసూరు

Date : 17 May 2024 02:41 PM Views : 638

VM Today News - ఆరోగ్యం / పల్నాడు : డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత అని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు మే 16వ తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కోసూరు మండలం అనంతవరం, క్రోసూరు, గుడిపాడు గ్రామాల్లో ప్రదర్శన అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ 20 24 వ సంవత్సరం థీమ్ కనెక్ట్ విత్ కమ్యూనిటీ కంట్రోల్ డెంగ్యూ సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనిన అంశం అన్నారు డెంగ్యూ వ్యాధిని వ్యాపింపజేసే దోమలు పగటిపూట కుట్టును అని కావున ప్రజలు దోమకాటుకు గురి కాకుండా దోమతెరలు వాడాలన్నారు ఇంటి పరిసరాల్లో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని, పనికిరాని పాత్రలు, పాత టైర్లు, నీటి తొట్టెలు, వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువులు, కొబ్బరి బోండాలు, మిగిలిన కప్పులు, కుండలు, ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలన్నారు ప్రతి శుక్రవారం విధిగా డ్రై డే పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు


VM Today News

Admin

VMToday News

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :