Saturday, 16 May 2026 04:47:59 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్

క్రోసూరు

Date : 04 April 2024 06:35 PM Views : 1822

VM Today News - వార్తలు / పల్నాడు : పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయి పరిసరాల పరిశుభ్రత పాటిస్తే దోమల ద్వారా వచ్చే వ్యాధులను పారద్రోల వచ్చునని పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత అని పలనాడు జిల్లా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ఎన్ బాల అంకమ్మ భాయ్ అన్నారు గురువారం ఆమె మండలంలోని పారుపల్లి గ్రామంలో జ్వరాల పరిస్థితి చేపట్టిన పారిశుధ్య చర్యలు వైద్య శిబిరాల నిర్వహణ గూర్చి వివరించారు గ్రామస్తులకు జ్వరాలు పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు మార్చి నెల 5వ తేదీ నుండి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రస్తుతం గ్రామంలో జ్వరాలు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు ఆమె తెలిపారు గ్రామంలో ఎటువంటి వైరల్ జ్వరాలు నమోదు కాలేదని ప్రస్తుతం సంభవించుచున్న జ్వరాలు కేవలం సీజనల్ జ్వరాలు మాత్రమే అని ఆమె పేర్కొన్నారు గ్రామస్తులు ఎండవేడికి తగినట్లుగా సరిపడా ద్రవపదార్థాలు సేవించాలని నీడ పట్టున ఉండాలని ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలో బయట కు రాకూడదన్నారు ప్రస్తుతం గ్రామ ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆరోగ్య సిబ్బందికి పంచాయతీ సిబ్బందికి సహకరించవలసిందిగా ఆమె కోరారు ఆరోగ్య సిబ్బంది తెలియజేసే ఆరోగ్య సూచనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు గ్రామంలో ఫాగింగ్ కార్యక్రమం దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు వైద్య సిబ్బంది చే ఇంటింటి లార్వాను కనుగొనే కార్యక్రమం మరియు జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు గ్రామంలో మురుగునీరు సక్రమంగా పారేటట్లుగా మురుగునీటిపై చెత్తను, కాలువలో గల సిల్టును తోడి సుదూర ప్రాంతాలకు తరలించాలని, మురుగునీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కాలువలు అన్నిట్లో ఏబేటు తదితర రసాయనాలను పిచికారి చేయించాలని, చెత్త కుప్పలను, ఎరువు దిబ్బలను ఊరికి దూరంగా ఉండేటట్లు చూడాలని, దోమతెరలు వినియోగించుకోవలసినదిగా ప్రజలకు విస్తృతంగా ప్రచారం గ్రావించాలని , పందులను ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేటట్లు చూడాలని ఆమె గ్రామ కార్యదర్శికి ఆదేశించినట్లు తెలియజేశారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: