Sunday, 08 September 2024 07:06:53 AM
# కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని స్వయంగా ఆ టీకా తయారు చేసిన సంస్థ ఆస్ట్రాజెనెకా కోర్టు ముందు అం

Date : 01 May 2024 10:50 AM Views : 245

VM Today News - వార్తలు / : * ఒక్కసారిగా జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గతంలో కూడా కరోనా టీకాలు వేయించుకున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పలు అధ్యాయనలు వెల్లడించడం, వయసుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ గుండెపోటుతో మరణించడంతో కరోనా టీకాలు వేయించుకున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఏకంగా కోవిషీల్డ్‌ తయారు చేసిన కంపెనీనే కోర్టు ముందు నిజం ఒప్పుకోవడంతో మరింత మందిలో గుండెపోటు భయం మొదలైంది. అయితే.. భయపడితే లాభం లేదు కాబట్టి.. గుండె ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. గుండె ఆరోగ్యం ఉండి, దాని పనితీరు మెరుగుపడాలంటే.. ముఖ్యంగా మనం తినే ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్‌. ఈ విషయాలను పట్టించుకోకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత, ఏది పడితే అది తినడాన్ని.. బింజ్‌ ఈటింగ్‌ అంటారు. బింజ్ ఈటింగ్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదమ పెరగడమే కాకుండా ఊబకాయం, స్ట్రోక్ వంటి సమస్యల ముప్పు అధికంగా ఉంటుంది. వీటితో పాటు ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు, బీపీ, షుగర్‌ వంటి వాటితో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికి చెక్‌ పెట్టాలంటే మంచి ఆహారం మితంగా టైమ్‌కి తినాలి. జంక్ ఫుడ్ తగ్గించి విటమిన్స్, న్యూట్రియెంట్స్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే మీ గుండె భద్రంగా ఉంటుంది. మాంసాహారంలో లీన్ మీట్‌ని ఎంచుకోవడం మంచిది. బటర్ కంటే పెరుగు, జామ్ కంటే ఫ్రూట్ స్లైసెస్‌కీ ఇంపార్టెన్స్ ఇస్తే ట్రాన్స్ ఫ్యాట్ సమస్యను తప్పించుకోవచ్చు. లీన్ మీట్, చికెన్, ఫిష్, పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలు, పాల పదార్థాలు, గుడ్లు ఎక్కువ తినాలి. వీటిలో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. పప్పులు, బీన్స్, బఠానీలు వంటి వాటిని మీట్ బదులు తీసుకోవచ్చు. వీటిలో ఫ్యాట్ తక్కువ, కొలెస్ట్రాల్ అసలు ఉండదు. స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్ వల్ల బాడీ ప్రోటీన్‌ని తేలిగ్గా గ్రహిస్తుంది. హోల్ గ్రెయిన్స్‌లో ఫైబర్, న్యూట్రియెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. కూరగాయలు, పండ్లలో ఉండే గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. ఆహారంతో పాటు కాస్త శారీకర శ్రమ కూడా ఎంతో ముఖ్యంగా వాకింగ్‌, జాగింగ్‌ చేస్తూ ఉండాలి. అలా అని అతిగా జిమ్‌ చేసినా ప్రమాదమే. మరి మీ గుండెను జాగ్రత్తగా ఉంచుకునేందుకు పైన చెప్పిన జాగ్రత్తలు పాటించండి.


T srinivasarao

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :