Saturday, 13 June 2026 09:57:33 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి: డాక్టర్ మహమ్మద్ సాద్

Date : 01 March 2024 09:29 PM Views : 1759

VM Today News - వార్తలు / పల్నాడు : చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని క్రోసూరు మండలం వైద్యాధికారి మహమ్మద్ సాద్ తెలిపారు శుక్రవారం పలనాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి మూడు, నాలుగు, ఐదవ తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై ప్రదర్శన, మానవహారం నిర్వహించారు ఈ ప్రదర్శన మెయిన్ ప్రాథమిక పాఠశాల నుండి గ్రామ సచివాలయాల కార్యాలయాల వరకు సాగింది ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ఈ ప్రదర్శనలో పోలియో రహిత సమాజం మన ధ్యేయం, నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో చుక్కలు వేయించు అక్క అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యాధికారి మహమ్మద్ సార్ మాట్లాడుతూ 0 నుండి ఐదు సంవత్సరముల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ గ్రామ సర్పంచ్ ముక్కు అంజలి గోపి, గ్రామ కార్యదర్శి వెంకయ్య, ప్రధానోపాధ్యాయిని పాపులమ్మ, ఉపాధ్యాయులు ముసలారెడ్డి సయ్యద్ హసన్ సి హెచ్ ఓ లు భూలక్ష్మి ధనరేఖ, ఆరోగ్య కార్యకర్తలు కోటేశ్వరమ్మ అనుపమ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :