Saturday, 15 March 2025 09:50:04 AM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి: డాక్టర్ మహమ్మద్ సాద్

Date : 01 March 2024 09:29 PM Views : 810

VM Today News - వార్తలు / పల్నాడు : చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని క్రోసూరు మండలం వైద్యాధికారి మహమ్మద్ సాద్ తెలిపారు శుక్రవారం పలనాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి మూడు, నాలుగు, ఐదవ తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై ప్రదర్శన, మానవహారం నిర్వహించారు ఈ ప్రదర్శన మెయిన్ ప్రాథమిక పాఠశాల నుండి గ్రామ సచివాలయాల కార్యాలయాల వరకు సాగింది ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ఈ ప్రదర్శనలో పోలియో రహిత సమాజం మన ధ్యేయం, నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో చుక్కలు వేయించు అక్క అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యాధికారి మహమ్మద్ సార్ మాట్లాడుతూ 0 నుండి ఐదు సంవత్సరముల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ గ్రామ సర్పంచ్ ముక్కు అంజలి గోపి, గ్రామ కార్యదర్శి వెంకయ్య, ప్రధానోపాధ్యాయిని పాపులమ్మ, ఉపాధ్యాయులు ముసలారెడ్డి సయ్యద్ హసన్ సి హెచ్ ఓ లు భూలక్ష్మి ధనరేఖ, ఆరోగ్య కార్యకర్తలు కోటేశ్వరమ్మ అనుపమ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :