Wednesday, 12 August 2026 11:39:17 PM
# సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి.

పల్స్ పోలియో కార్యక్రమం జయప్రదం చేయండి డాక్టర్ డివిఎస్ రమాదేవి

Date : 22 February 2024 09:23 PM Views : 1128

VM Today News - వార్తలు / పల్నాడు : మార్చి మూడో తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని క్రోసూరు మండల స్థాయి అన్ని శాఖల అధికారులు జయప్రదం చేయాలని క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డివిఎస్ రమాదేవి పేర్కొన్నారు గురువారం పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు ఎంపీడీవో కార్యాలయం లోని ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన పల్స్ పోలియో మండల టాస్క్ ఫోర్స్ సమావేశమునకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు మండలంలో మొత్తం 25 పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసినట్లు ముగ్గురు రూట్ ఆఫీసర్లను నియమించినట్లు సంచార టీములను రెండు నియమించినట్లు ఆమె తెలిపారు మొత్తం జీరో టు ఐదు సంవత్సరాలు లోపు 4719 మంది పిల్లలకు వేయటానికి ప్రణాళిక రూపొందించినట్లు ఆమె తెలిపారు సంచార జాతులు ఇటుక బట్టీలు కట్టడాలు నిర్మాణ స్థలాల్లో పనిచేసే వారికి వేరే ప్రాంతం నుండి క్రోసూరు మండలానికి మిరపకోతలకు వచ్చిన వ్యవసాయ కూలీల పిల్లలకు మొబైల్ టీం ద్వారా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరముల లోపు పిల్లలందరికీ మార్చి మూడో తేదీన ఆదివారం రోజు కూలియో కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు మిగతా రెండు రోజులు అనగా మార్చి 4వ తేదీ మార్చి 5వ తేదీన ఇంటింటి పల్స్ పోలియో కార్యక్రమం లో పోలియో చుక్కలు వేయించుకొని మిగిలిన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారన్నారు క్రోసూరు లోని అమరావతి బస్టాండ్ సెంటర్లో పోలియో చుక్కల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగినదని ప్రయాణంలో ఉన్న కూడా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు కావున మండలంలోని పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, ఐసిడిఎస్, విద్యాశాఖ, విద్యుత్ శాఖ ఆర్టీసీ శాఖ వారు తమ యొక్క సహకారాన్ని వైద్యశాఖ కు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈవో పి ఆర్ డి శివన్నారాయణ వైద్య ఆరోగ్యశాఖ సూపర్వైజర్ శివుడు విద్యుత్ శాఖ ఎం వి సుబ్బారెడ్డి విద్యాశాఖ అబ్దుల్ సత్తార్ ఐసిడిఎస్ నుండి మెరీనా తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: