Sunday, 08 September 2024 07:25:54 AM
# కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్

పల్స్ పోలియో కార్యక్రమం జయప్రదం చేయండి డాక్టర్ డివిఎస్ రమాదేవి

Date : 22 February 2024 09:23 PM Views : 124

VM Today News - వార్తలు / పల్నాడు : మార్చి మూడో తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని క్రోసూరు మండల స్థాయి అన్ని శాఖల అధికారులు జయప్రదం చేయాలని క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డివిఎస్ రమాదేవి పేర్కొన్నారు గురువారం పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు ఎంపీడీవో కార్యాలయం లోని ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన పల్స్ పోలియో మండల టాస్క్ ఫోర్స్ సమావేశమునకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు మండలంలో మొత్తం 25 పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసినట్లు ముగ్గురు రూట్ ఆఫీసర్లను నియమించినట్లు సంచార టీములను రెండు నియమించినట్లు ఆమె తెలిపారు మొత్తం జీరో టు ఐదు సంవత్సరాలు లోపు 4719 మంది పిల్లలకు వేయటానికి ప్రణాళిక రూపొందించినట్లు ఆమె తెలిపారు సంచార జాతులు ఇటుక బట్టీలు కట్టడాలు నిర్మాణ స్థలాల్లో పనిచేసే వారికి వేరే ప్రాంతం నుండి క్రోసూరు మండలానికి మిరపకోతలకు వచ్చిన వ్యవసాయ కూలీల పిల్లలకు మొబైల్ టీం ద్వారా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరముల లోపు పిల్లలందరికీ మార్చి మూడో తేదీన ఆదివారం రోజు కూలియో కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు మిగతా రెండు రోజులు అనగా మార్చి 4వ తేదీ మార్చి 5వ తేదీన ఇంటింటి పల్స్ పోలియో కార్యక్రమం లో పోలియో చుక్కలు వేయించుకొని మిగిలిన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారన్నారు క్రోసూరు లోని అమరావతి బస్టాండ్ సెంటర్లో పోలియో చుక్కల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగినదని ప్రయాణంలో ఉన్న కూడా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు కావున మండలంలోని పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, ఐసిడిఎస్, విద్యాశాఖ, విద్యుత్ శాఖ ఆర్టీసీ శాఖ వారు తమ యొక్క సహకారాన్ని వైద్యశాఖ కు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈవో పి ఆర్ డి శివన్నారాయణ వైద్య ఆరోగ్యశాఖ సూపర్వైజర్ శివుడు విద్యుత్ శాఖ ఎం వి సుబ్బారెడ్డి విద్యాశాఖ అబ్దుల్ సత్తార్ ఐసిడిఎస్ నుండి మెరీనా తదితరులు పాల్గొన్నారు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :