Sunday, 07 December 2025 08:34:48 AM
# నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్

భరతజాతి ఆణిముత్యాలకు భారతరత్న అవార్డులు ప్రకటించటం పట్ల శిఖా శాంసన్ హర్షం

Date : 18 February 2024 07:56 PM Views : 1442

VM Today News - వార్తలు / పల్నాడు : ఐదుగురికి భారతరత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం పట్ల శ్యామ్ మిత్రమండలి గౌరవ అధ్యక్షులు శిఖా శాంసన్ ఆదివారం అవార్డు గ్రహీతలకు హర్షం అభినందనలు తెలిపారు సంస్కరణ రూప శిల్పి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు, ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి కి కృషిచేసిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కి, కర్షకపక్షపాతిగా ఎనలేని సేవలు అందించిన ఐదో మాజీ ప్రధాని చరణ్ సింగ్ లకు , లాల్ కృష్ణ అద్వానీ తో పాటు వెనకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాంతం కృషి చేసిన బీహార్ మాజీ సీఎం కర్పూరి రాకూరికి భారతరత్న అవార్డులు ప్రకటించటం పట్ల ఆయన అభినందనలు తెలియజేశారు ప్రపంచంలోనే అత్యంత అప్పులన్న మూడో దేశంగా నిలిచిన భారత్ ను ఆదుకునేందుకు ఆనాటి సమయంలో ప్రధాని అయిన పీవీ నరసింహారావు నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ ను తోడుగా చేసుకొని సంస్కరణలను పరుగులు పెట్టించారన్నారు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటిన మహనీయుడు స్వర్గీయ పీవీ నరసింహారావు బహు భాషా కోవిదులు అని గొప్ప ఆధ్యాత్మికవేత్తని వివాద రహితుడని గొప్ప పరిపాలన దక్షుడని తెలుగు ప్రజలతో పాటు పీవీ నరసింహారావు దేశ ప్రజల మన్ననలు పొందారన్నారు మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు పివి ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేసిన గొప్ప మహనీయుడు పివి. రైతే దేశానికి వెన్నెముకని చరణ్ సింగ్ బలంగా నమ్మారు అందుకే తాను ఏ పదవిలో ఉన్న అన్నదాతల పక్షాన నిలబడ్డారు వారి సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేశాడు రైతు నాయకుడిగా దేశ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం దక్కించుకున్నారు. దేశ వ్యవసాయ రంగ ఆధునీకరణలో స్వామినాథన్ చెరగని ముద్ర వేశారు ప్రజలు పస్తులు ఉండే దుస్థితి పోవాలని ఆయన పరితపించారు అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలను సృష్టించారు ఇసుక నేలల్లోనూ పసిడి రాశులు పండించొచ్చని నిరూపించారు స్వామినాథన్ దేశం ఆకలి తీర్చిన గొప్ప శాస్త్రవేత్త స్వామినాథన్ రామన్ మెగసెసే ఇందిరా గాంధీ శాంతి బహుమతి సహా అనేక పురస్కారాలను అందుకున్నారని శాంసన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :