Thursday, 17 September 2026 04:31:34 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

భరతజాతి ఆణిముత్యాలకు భారతరత్న అవార్డులు ప్రకటించటం పట్ల శిఖా శాంసన్ హర్షం

Date : 18 February 2024 07:56 PM Views : 1637

VM Today News - వార్తలు / పల్నాడు : ఐదుగురికి భారతరత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం పట్ల శ్యామ్ మిత్రమండలి గౌరవ అధ్యక్షులు శిఖా శాంసన్ ఆదివారం అవార్డు గ్రహీతలకు హర్షం అభినందనలు తెలిపారు సంస్కరణ రూప శిల్పి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు, ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి కి కృషిచేసిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కి, కర్షకపక్షపాతిగా ఎనలేని సేవలు అందించిన ఐదో మాజీ ప్రధాని చరణ్ సింగ్ లకు , లాల్ కృష్ణ అద్వానీ తో పాటు వెనకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాంతం కృషి చేసిన బీహార్ మాజీ సీఎం కర్పూరి రాకూరికి భారతరత్న అవార్డులు ప్రకటించటం పట్ల ఆయన అభినందనలు తెలియజేశారు ప్రపంచంలోనే అత్యంత అప్పులన్న మూడో దేశంగా నిలిచిన భారత్ ను ఆదుకునేందుకు ఆనాటి సమయంలో ప్రధాని అయిన పీవీ నరసింహారావు నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ ను తోడుగా చేసుకొని సంస్కరణలను పరుగులు పెట్టించారన్నారు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటిన మహనీయుడు స్వర్గీయ పీవీ నరసింహారావు బహు భాషా కోవిదులు అని గొప్ప ఆధ్యాత్మికవేత్తని వివాద రహితుడని గొప్ప పరిపాలన దక్షుడని తెలుగు ప్రజలతో పాటు పీవీ నరసింహారావు దేశ ప్రజల మన్ననలు పొందారన్నారు మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు పివి ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేసిన గొప్ప మహనీయుడు పివి. రైతే దేశానికి వెన్నెముకని చరణ్ సింగ్ బలంగా నమ్మారు అందుకే తాను ఏ పదవిలో ఉన్న అన్నదాతల పక్షాన నిలబడ్డారు వారి సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేశాడు రైతు నాయకుడిగా దేశ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం దక్కించుకున్నారు. దేశ వ్యవసాయ రంగ ఆధునీకరణలో స్వామినాథన్ చెరగని ముద్ర వేశారు ప్రజలు పస్తులు ఉండే దుస్థితి పోవాలని ఆయన పరితపించారు అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలను సృష్టించారు ఇసుక నేలల్లోనూ పసిడి రాశులు పండించొచ్చని నిరూపించారు స్వామినాథన్ దేశం ఆకలి తీర్చిన గొప్ప శాస్త్రవేత్త స్వామినాథన్ రామన్ మెగసెసే ఇందిరా గాంధీ శాంతి బహుమతి సహా అనేక పురస్కారాలను అందుకున్నారని శాంసన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :