Wednesday, 12 August 2026 11:52:18 PM
# సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి.

శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి వారికి విశేష అలంకరణ

ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటరమణచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.

Date : 15 May 2024 03:53 PM Views : 1603

VM Today News - వార్తలు / పల్నాడు : శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి వారికి విశేష అలంకరణ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటరమణచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. సత్తెనపల్లి: స్థానిక పట్టణంలో 22వ వార్డు నాగన్నకుంట వేంచేసి ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వైశాక మాసం సందర్భంగా స్వామివారికి మల్లెపూలతో అలంకరణ మరియు మల్లెపూలతో పూజ జరిగినది. ప్రత్యేకంగా మహిళలచే అయ్యప్ప కోలాట బృందం వారిచే కోలాట సేవ జరిగినది. అనుమాల రమాదేవి ఆధ్వర్యంలో కోలాటం చేశారు. ఈ కోలాట సేవలో 45 మహిళలు మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించినవారు జిల్లా వెంకట సుబ్బారావు ప్రశాంతి దంపతులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు, స్వామివారి సేవకులు తదితరులు పాల్గొన్నారు..


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: