Saturday, 27 July 2024 03:35:26 PM
# వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్ # ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి

శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి వారికి విశేష అలంకరణ

ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటరమణచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.

Date : 15 May 2024 03:53 PM Views : 172

VM Today News - వార్తలు / పల్నాడు : శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి వారికి విశేష అలంకరణ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటరమణచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. సత్తెనపల్లి: స్థానిక పట్టణంలో 22వ వార్డు నాగన్నకుంట వేంచేసి ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వైశాక మాసం సందర్భంగా స్వామివారికి మల్లెపూలతో అలంకరణ మరియు మల్లెపూలతో పూజ జరిగినది. ప్రత్యేకంగా మహిళలచే అయ్యప్ప కోలాట బృందం వారిచే కోలాట సేవ జరిగినది. అనుమాల రమాదేవి ఆధ్వర్యంలో కోలాటం చేశారు. ఈ కోలాట సేవలో 45 మహిళలు మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించినవారు జిల్లా వెంకట సుబ్బారావు ప్రశాంతి దంపతులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు, స్వామివారి సేవకులు తదితరులు పాల్గొన్నారు..


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :