Monday, 02 March 2026 06:01:25 PM
# నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత- ఆరోగ్య విస్తరణ అధికారి

Date : 04 March 2024 06:57 PM Views : 1092

VM Today News - వార్తలు / పల్నాడు : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ పరిసరాల పరిశుభ్రత పాటిస్తే దోమల ద్వారా వచ్చే వ్యాధులను పారద్రోల వచ్చునని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు సోమవారం ఆయన మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ బేగ్ తో కలిసి క్రోసూరు మండలం గుడిపాడు గాదే వారి పాలెం గరికపాడు గ్రామాల్లో జరుగుతున్న యాంటీ లార్వా ఆపరేషన్ (దోమల మందు పిచికారి కార్యక్రమం) ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తే దోమల ద్వారా వచ్చే వ్యాధులను పారద్రోల వచ్చునని దోమలు ప్రజారోగ్యానికి శత్రువులని దోమ తెరలు వాడాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు మలేరియా సబ్ యూనిట్ అధికారి బేగ్ మాట్లాడుతూ రెండు మూడు రోజులకు మించి జ్వరంతో బాధపడే వ్యక్తులు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలను గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గాని సంప్రదించాలన్నారు గ్రామ కార్యదర్శులతో పారిశుద్ధ్య చర్యలను మెరుగుపరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మహమ్మద్ జానీ శేషగిరి సర్పంచ్ దండిపోయిన శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్త ఝాన్సీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ దివ్య హెల్త్ అసిస్టెంట్ ఫ్రాంక్లిన్ సత్తనపల్లి మలేరియా యూనిట్ సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :