Saturday, 13 June 2026 12:08:47 PM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు

Date : 25 April 2024 08:07 PM Views : 1228

VM Today News - వార్తలు / పల్నాడు : *పల్నాడు జిల్లా:-* _గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టీడీపీ చేరికలు _డా౹౹చదలవాడ అరవింద బాబు నాయకత్వానికి జేజేలు కొడుతున్న ప్రజలు_ నరసరావుపేట 30వ వార్డు ఏనుగుల బజార్‌లో డా౹౹చదలవాడ అరవింద బాబు సమక్షంలో ఆకుల శ్రీను,బోండాల కృష్ణ సమక్షంలో 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు డా౹౹చదలవాడ అరవింద బాబుకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ హోరెత్తిస్తున్న కార్యకర్తలు,ప్రజలు ఘోరాల గోపిరెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామంటున్న వైసీపీ కార్యకర్తలు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి చిన్న మేలు కూడా చేసింది లేదంటూ ధ్వజమెత్తుతున్నారు వైసీపీలో బడుగు,బలహీన వర్గాలకు గుర్తింపు లేదంటూ ఆవేదన కబ్జాకోర్లు,స్మగ్లర్లు,గంజాయి మాఫియా లీడర్లకే అధిక ప్రాధాన్యమంటూ బయటకొస్తున్న కార్యకర్తలు నియంతృత్వ పాలనలో ఆత్మాభిమానాన్ని చంపుకుని కొనసాగలేమంటున్న నేతలు ఒకవైపు చేరికలు,మరోవైపు కూటమి అభ్యర్ధుల ప్రచార హోరుతో బిక్కు బిక్కుమంటున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కూడా అంతంత మాత్రంగానే చేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయే చోట ఖర్చు పెట్టిడం అవసరమా అని సన్నిహితుల వద్ద ఎమ్మెల్యే డిస్కషన్ ఓటమి తప్పదని తెలిసీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటున్న ప్రజలు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :