Tuesday, 18 February 2025 10:12:38 PM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ఆర్ఎంపీ డాక్టర్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో డా౹౹చదలవాడ అరవింద బాబు

Date : 25 April 2024 08:31 PM Views : 354

VM Today News - రాజకీయం / పల్నాడు : సమాజం కోసం ఎంతగానో తపించే వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి.అలాంటి వృత్తి నుండి వచ్చిన వాడిగా చెబుతున్నా నియోజకవర్గంలోని వైద్యులకు అండగా నిలిచే బాధ్యత తీసుకుంటానని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్ధి డా౹౹చదలవాడ అరవింద బాబు హామీ ఇచ్చారు.ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని కపిలవాయి విజయ్ కుమార్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆర్ఎంపి డాక్టర్ల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా డా౹౹చదలవాడ అరవింద బాబు,లావు మేఘన,పట్టణంలోని ముఖ్య డాక్టర్లు హాజరయ్యారు.జగన్ రెడ్డి ధన దాహం కారణంగా రాష్ట్రంలో వేలాది మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలు కల్తీ మద్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు.కిడ్నీ వ్యాధులతో మంచాన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మళ్లీ జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే.ఈ సారి ప్రజల అవయవాలు కూడా అమ్ముకుంటాడేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ రెడ్డి లాంటి దోపిడీదారుని రాష్ట్రం నుండి తరిమేందుకు వైద్యులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.ఎంతో మంది నాయకులను చూశాం.కానీ,ప్రజల ప్రాణాలను తీస్తూ.అందులో కూడా కాసులు వెతుక్కునే వారిని ఎప్పుడూ చూడలేదన్నారు.వైద్యులు అంటేనే సమాజం పై ఎంతో సేవా భావం కలిగిన వారు,అలాంటి వైద్యుల్ని కూడా వేధించి చంపిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అన్నారు.నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్,చిత్తూరులో డాక్టర్ అణితారాణి లాంటి వారిని వేధించిన విధానం అత్యంత బాధాకరం అన్నారు.ప్రజలంతా కూటమిని గెలిపించేందుకు సిద్ధమైపోయారన్నారు.సేవా భావం కలిగిన వ్యక్తులుగా మనం కూడా వారి సంకల్పానికి తోడుగా నిలుద్దామని డా౹౹చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :