Tuesday, 18 February 2025 08:52:27 PM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

Date : 10 February 2024 12:21 PM Views : 511

VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ము క్రోసూరు మండలం నందు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, స్కూల్స్, కాన్వెంట్స్, అంగనవాడి స్కూల్స్ నందు శుక్రవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 19 సంవత్సరముల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ డివిఎస్ రమాదేవి శుక్రవారం తెలిపారు క్రోసూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆమె మండల అధ్యక్షులు పెరుమాళ్ళ కోటయ్య తో కలిసి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వలన విద్యార్థులు ఆరోగ్యం మెరుగుపడుతుందని నులిపురుగుల నుండి విద్యార్థులు రక్షింపబడతారని తెలిపారు అనంతరం ఆమె చేతులు శుభ్రం చేసుకునే పద్ధతులు గూర్చి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అనంతవరం స్కూల్ను సందర్శించారు ఆయన మాట్లాడుతూ గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని ఎప్పుడు శుభ్రమైన నీటిని తాగాలని ఆహారాన్ని ఈగల వాడకుండా కప్పి ఉంచాలని కూరగాయలను పండ్లను శుభ్రమైన నీటితో కడగాలని బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకూడదని ఎప్పుడు మరుగుదొడ్లను ఉపయోగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సాంబశివరావు హెల్త్ సూపర్వైజర్లు శివుడు ప్రభావతి అమర జ్యోతి ఆరోగ్య కార్యకర్తలు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఆశా కార్యకర్తలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :