Wednesday, 16 September 2026 04:19:09 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

దోమల నిర్మూలనలో ప్రజాభాగ్యస్వామ్యం తప్పనిసరి వైద్యాధికారిని బాల అంకమ్మ భాయ్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

క్రోసూరు

Date : 11 March 2024 05:20 PM Views : 1277

VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పారుపల్లి గ్రామంలో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారు అనిన సమాచారంతో సోమవారం పారుపల్లి గ్రామాన్ని క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ అంకమ్మ బాయ్ సందర్శించారు గ్రామంలో జరుగుతున్న దోమల నియంత్రణ చర్యలను ఆమె పరిశీలించారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు జ్వరాలతో సత్తనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పారుపల్లి గ్రామస్తులను ఆమె ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ తో కలిసి సందర్శించారు వివరాలను సేకరించారు. పారుపల్లి గ్రామంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని గ్రామంలో డెంగ్యూ కేసులు ఏమి నమోదు కాలేదని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అంకం బాయ్ మాట్లాడుతూ ఇంటి మురికి కాలవల్లో చెత్తాచెదారం వేయకూడదని మురికి నీరు ఎప్పుడు పారే విధంగా చూడాలన్నారు ఇంటి పరిసరాలలో పనికిరాని డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు మొదలగు వాటిలో వర్షపు నీరు చేరి దోమలు ఉత్పత్తి జరుగుతుందన్నారు అలాంటి వాటిని తొలగించాలని పేర్కొన్నారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా విధిగా ప్రజలు అందరు కూడా డ్రైడే పాటించాలని అన్ని నీటి నిల్వలను పాత్రలను శుబ్రపరిచి తిరిగి నీరు నింపుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ మురికి నీరు నిల్వ ఉన్నచోట వారానికి ఒకసారి కిరోసిన్ ఆయిల్ గాని లేక వాహనాలు రిపేరు చేసిన వేస్ట్ ఆయిల్ గాని చల్లాలన్నారు ఎయిర్ కూలర్ లోని నీటిని వారానికి ఒకసారి మార్చాలన్నారు రెండు లేక మూడు రోజులకి మించి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తను గాని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ను గాని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టీ వెంకటరమణ ఈఓఆర్డి శివరామయ్య అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ వెంకటేశ్వరరావు మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ బేగ్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ హెల్త్ సూపర్వైజర్ శివుడు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జ్యోతి ఆరోగ్య కార్యకర్త రాజేశ్వరి ఆశా కార్యకర్తలు గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: