Wednesday, 29 July 2026 06:39:29 PM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పోలియో ఆదివారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శన

Date : 02 March 2024 04:58 PM Views : 1099

VM Today News - వార్తలు / పల్నాడు : పోలియో ఆదివారం జయప్రదముకై ప్రదర్శన మార్చి మూడో తేదీన ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమం జయప్రదం చేయుటకై శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులో విద్యార్థినీ విద్యార్థులచే ప్రదర్శన నిర్వహించారు ఈ ర్యాలీ జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి క్రోసూరు మెయిన్ బజార్ గుండా సాగింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పోలియో ఆదివారం విజయవంతం చేద్దాం, పోలియో చుక్కలు వేయడం పోలియో వ్యాధిని నిర్మూలిద్దాం, చేయి చేయి కలుపుదాం. పోలియో వ్యాధిని తరిమేద్దాం, ఆరోగ్యమే మహాభాగ్యం, నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో చుక్కలు మీ పిల్లలకు వేయించు అక్క అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పీకే వెంకటరమణ ఈ ఓ ఆర్ డి శివరామయ్య వైద్యాధికారి మహమ్మద్ సాద్ సి హెచ్ ఓ సాంబశివరావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ హెల్త్ సూపర్వైజర్ శివుడు హై స్కూల్ ఉపాధ్యాయులు డి బాబురావు కె రామాంజనేయులు ఆర్ శ్రీధర్ ఆరోగ్య కార్యకర్త లావణ్య ఆశా కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: