Saturday, 15 March 2025 10:25:44 AM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

గుంటూరు అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీటుని సాధించడంలో పట్టువీడని విక్రమార్కుడిగా- తాడువాయి రామకృష్ణ

గుంటూరు

Date : 06 March 2024 05:05 PM Views : 348

VM Today News - రాజకీయం / గుంటూరు : దేశ రాజధాని న్యూఢిల్లీలో గత పది సంవత్సరములు గా ఉంటూ తనదైన శైలిలో వివిధ రాజకీయ పార్టీలకు నాయకుల కు పోల్ మేనేజ్మెంట్ మరియు పొలిటికల్ సర్వే మరియు అడ్వర్టైజ్ రంగంలో రంగములో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ సేఫాలజిస్ట్ తాడువాయి రామకృష్ణ, బీజేపీ అభ్యర్థిగా,గుంటూరు అసెంబ్లీ లేదా పార్లమెం ట్ సీటుని సాధించడంలో పట్టువీడని విక్రమార్కుడిగా తనదైన శైలిలో దూసుకుపో తున్న వైనం గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలకు కు చెందిన మెజారిటీ ఓటర్స్ సుమారుగా 1,20,000 ఓటర్లు నమోదు ఉన్నారు. అటు వైసిపి గానీ టిడిపి గానీ చూసుకుంటే 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ తర్వాత వైసిపి తీర్థం పుచ్చుకోవటం దానికి కారణం చేత 2019 నియోజకవర్గ ఎన్నికల్లో టిడిపి తరఫున వైశ్య కులానికి చెందిన మద్దాలి గిరిని నిలబెట్టడం జరిగినది. కానీ ఆ ఎన్నికల్లో మద్దాలి గిరి గెలిచి వైసిపి తీర్థం పుచ్చుకోవటం జరిగినది. కావున టిడిపి కంచుకోటగా ఉన్న గుంటూరు వెస్ట్ అసెంబ్లీలో ప్రతిసారి కూడా టిడిపి ఎమ్మెల్యేలు మరొక పార్టీలోకి వెళ్ళటం సర్వసాధారణమైనది అందువలన ఇక్కడ బిజెపితో పొత్తు ఉంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్త అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొనే ప్రముఖ సెఫాలజిస్ట్ క్రీడారంగం వ్యాపార రంగం ఆధ్యాత్మిక రంగం రాజకీయ రంగం లో అందరితో అజాత శత్రువుగా ప్రముఖ హిందూ కాలేజ్ మాజేటి గురవయ్య హై స్కూల్ విద్యార్థిగా ఆ తర్వాత పూర్వ విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ మార్కెటింగ్ బాధ్యతలు నిర్వహించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంబర్ గా వివిధ సోషల్ ఆర్గనైజేషన్ అయినా లైన్స్ క్లబ్ మరియు ధార్మిక సంఘాలలో ప్రముఖ పాత్ర వహిస్తూ బ్రాహ్మణ సామాజిక వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన బిజెపి నాయకుడు తాడువాయి రామకృష్ణ కి ఈసారి అధిష్టానం ఈయన అభ్యర్థిత్వానిపై దృష్టి సారించిందని బిజెపి కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి సమాచారం విద్యావేత్త అవటం చేత పార్టీ మారని కఠినమైన ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత బిజెపి కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలుగా వివిధ బాధ్యతలు పార్టీలో నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా గుంటూరు అసెంబ్లీ/ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి అధిష్టానం పరిశీలిస్తుందని వివిధ సమాచార వర్గాల ద్వారా అందినటువంటి సమాచారం.


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :