Saturday, 27 July 2024 11:02:54 AM
# వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్ # ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి

ఊటుకూరులో ఆరోగ్య సురక్ష శిబిరం

Date : 16 February 2024 06:02 PM Views : 305

VM Today News - వార్తలు / పల్నాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిటికే వైద్యం అనే విధానంలో అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం పల్నాడు జిల్లా కోసూరు మండలం పరిధిలోని ఊటుకూరు సచివాలయంలో శుక్రవారం నిర్వహించారు రోగులకు డాక్టర్ బి వి ఎస్ రమాదేవి, డాక్టర్ టి సుధీర్ కుమార్, డాక్టర్ ఎన్ సుమిత్ర లు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు బిపి షుగర్ మరియు సాధారణ వ్యాధిగ్రస్తులకు 309 మందికి వైద్య సేవలు అందించారు కంటి చూపు లోపం ఉన్నవారికి ఉచిత అద్దాలను పొందేందుకు 29 మందికి సిఫార్సు చేశారు ఈ శిబిరాన్ని క్రోసూరు మండల పరిషత్ అధ్యక్షులు పెరుమాళ్ళ కోటయ్య ఎంపీడీవో వెంకటరమణ సందర్శించారు ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ సాంబశివ రావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ సూపర్వైజర్ శివుడు గ్రామ కార్యదర్శి షేక్ ఖాజావలి సర్పంచ్ జర్రిపోతు బుచ్చయ్య ఊటుకూరు సచివాలయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాబు లాబి ఆరోగ్య కార్యకర్త లక్ష్మి ఒప్త్మలిక్ మమత ఫార్మసిస్ట్ ఫాతిమా వివిధ గ్రామాల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆశా కార్యకర్తలు హెల్త్ అసిస్టెంట్ ప్రేమ రాజు మహిళా ఆరోగ్య కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :