Wednesday, 16 September 2026 02:39:04 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజా పోరు-2

Date : 22 February 2024 09:17 PM Views : 1862

VM Today News - రాజకీయం / పల్నాడు : ప్రజా పోరు 2 కార్యక్రమంలో భాగంగా ఉదయం సత్తెనపల్లి పట్టణంలోని సుగాలి కాలనీ, రైల్వే స్టేషన్ ,రంగ కాలనీరోడ్డు ,మరియు వేణుగోపాల స్వామి గుడి సెంటర్, ప్రజాపరు నిర్వహించడం జరిగింది... మరియు సాయంత్రం మూడు గంటల నుండి పాకాల పాడు, రెంటపాళ్ల గ్రామం, గోగులపాడు ,,కందుల వారి పాలెం, బృగుబండ ,కంకణాలపల్లి, గ్రామాలలో ప్రజాపోరు 2 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ..మరియు కబ్బయ్య స్వామీ గుడిలో శ్రీ సాయి దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ స్వామి శ్రీ రామానంద ప్రభువు జీ వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కట్టా శంకరరావు కో కన్వీనర్ Dr. N. పెద్దన్నరావు నాయక్ , సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు k. శంకర్ రావు మరియు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎం మధు బాబు ,జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ నోముల వెంకట చలపతి , సోషల్ మీడియా కన్వీనర్ ఆవులు మంద కమలాకర్ రావు సీనియర్ నాయకులు గడ్డం శివ సంకర్ రావు , పులిపాటి వెంకటేశ్వర్లు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :