Tuesday, 18 February 2025 09:16:14 PM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజా పోరు-2

Date : 22 February 2024 09:17 PM Views : 518

VM Today News - రాజకీయం / పల్నాడు : ప్రజా పోరు 2 కార్యక్రమంలో భాగంగా ఉదయం సత్తెనపల్లి పట్టణంలోని సుగాలి కాలనీ, రైల్వే స్టేషన్ ,రంగ కాలనీరోడ్డు ,మరియు వేణుగోపాల స్వామి గుడి సెంటర్, ప్రజాపరు నిర్వహించడం జరిగింది... మరియు సాయంత్రం మూడు గంటల నుండి పాకాల పాడు, రెంటపాళ్ల గ్రామం, గోగులపాడు ,,కందుల వారి పాలెం, బృగుబండ ,కంకణాలపల్లి, గ్రామాలలో ప్రజాపోరు 2 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ..మరియు కబ్బయ్య స్వామీ గుడిలో శ్రీ సాయి దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ స్వామి శ్రీ రామానంద ప్రభువు జీ వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కట్టా శంకరరావు కో కన్వీనర్ Dr. N. పెద్దన్నరావు నాయక్ , సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు k. శంకర్ రావు మరియు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎం మధు బాబు ,జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ నోముల వెంకట చలపతి , సోషల్ మీడియా కన్వీనర్ ఆవులు మంద కమలాకర్ రావు సీనియర్ నాయకులు గడ్డం శివ సంకర్ రావు , పులిపాటి వెంకటేశ్వర్లు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :