Monday, 02 March 2026 06:03:31 PM
# నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

వరాల అమ్మ లావణ్య అమ్మ

ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సతీమణి

Date : 05 August 2024 10:29 PM Views : 1413

VM Today News - రాజకీయం / పల్నాడు : క్రోసూరు : ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సతీమణి లావణ్య. కార్యకర్తలను అభిమానులు తానే స్వయంగా వెళ్లి కలిసి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. లావణ్య వరాలమ్మ లావణ్య అంటూ ముసలి ముతక ప్రజలందరూ లావణ్య కు ఆయా గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం గరికపాడు గ్రామంలో మరియు గుడిపాడు గ్రామంలో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ సతీమణి లావణ్య రెండు గ్రామాల ప్రజలను ఇంటింటికి వెళ్లి ఆప్యాయతగా ప్రేమానురాగాలతో పలకరిస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. ప్రవీణ్ గారిని గెలిపించినందుకు మీ అందరికీ ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామొ ఆ హామీలన్నీ అమలయ్యే బాధ్యత మా దంపతులు ఇరువురం తీసుకుంటామని, ప్రభుత్వం ద్వారా అందాల్సిన ప్రతి పథకాలు అన్నిటినీ అందించే బాధ్యత మాది అని ఆమె అన్నారు ఎమ్మెల్యే ప్రవీణ్ గారి ద్వారా మేమందరం నిరుపేదలకు నియోజకవర్గంలో వెనకబడిన ప్రతి వర్గాన్ని ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు రెండు గ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ,రెండు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :