Wednesday, 16 September 2026 04:18:47 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

ఘనంగా 28వ వార్షికోత్సవ పురస్కారాలు

కేక్ కట్ చేసిన బొర్రా కోటేశ్వరరావు మాజీ ఎంపీపీ

Date : 07 May 2024 02:15 PM Views : 1257

VM Today News - రాజకీయం / పల్నాడు : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం దూళిపాళ్ళ గ్రామంలో విజన్ గ్రూప్ 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించారు. విజన్ గ్రూప్ అధినేత బొర్రా వెంకట అప్పారావు గారి బొర్రా కోటేశ్వరరావు మాజీ ఎంపీపీ గారు విజన్ గ్రూప్ కార్యాలయంలో ఘనంగా కేక్ కట్ చేసి కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా బొర్రా కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ.... విజన్ గ్రూప్ కంపెనీలో కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారని. ఈనాటికి 27 వసంతాలు పూర్తిచేసుకొని 28వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో కంచేటి అప్పారావు, చిలకా పూర్ణ, సి హెచ్.నాగరాజు, తాడువాయి లక్ష్మి,బొజ్జ రామకృష్ణ, కోట తిలక్, మువ్వా రాము, గట్టు శ్రీదేవి, షేక్ రఫీ, కోటగిరి గోపి, తాడువాయి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు...


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: