Sunday, 08 September 2024 07:00:55 AM
# కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్

కృష్ణా : అభ్యర్థుల నామినేషన్లలో సిత్ర విచిత్రాలు..

Date : 26 April 2024 06:26 PM Views : 80

VM Today News - రాజకీయం / ఎన్టీఆర్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కృష్ణాజిల్లాలో సిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఓటు వేసే సమయంలో ఓటర్లను గందరగోళం చేసి ఆ ఓటు తమకు పడేందుకు గాను నామినేషన్ల దాఖలు సమయంలోనే అభ్యర్థులు పలు పొలిటికల్ ట్రిక్స్ పే చేశారు. తమ ప్రత్యర్థుల పేర్లు కలిసే వారిని పట్టుకొచ్చి నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వారితో ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేయించారు. ఈ ట్రిక్స్ ను రాష్ట్రంలోని ప్రధాన మూడూ రాజకీయ పార్టీల వారు పే చేయడం విశేషం. మచిలీపట్నం MP స్థానానికి జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేరు కలిసేలా Ch బాలశౌరి అనే వ్యక్తితో, YCP నుంచి పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖరరావు పేరు కలిసేలా రావూరి చంద్రశేఖర్, అన్నే చంద్రశేఖర్ అనే వార్లతో, పెడన TDP అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేరు కలిసేలా కాగిత శ్రీ హరి కృష్ణప్రసాద్ అనే వ్యక్తితో, గుడివాడ YCP అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు పేరు కలిసేలా వెంకటశ్వరరావు కొడాలి అనే వ్యక్తితో, అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పేరు కలిసేలా బోయన బుద్ధప్రసాద్ అనే వ్యక్తితో నామినేషన్లు వేయించారు.


T srinivasarao

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :