Saturday, 13 June 2026 11:05:15 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

దాడులు అరాచకం

Date : 14 May 2024 08:58 PM Views : 1429

VM Today News - రాజకీయం / పల్నాడు : ఎన్నికల సందర్భంగా వైసిపి మూకలు చేసిన అరాచక దాడిలో గాయపడిన బాధితులను లావు శ్రీకృష్ణదేవరాయలు, జివి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, కొమ్మాలపాటి శ్రీధర్ , మక్కెన మల్లికార్జున పరామర్శించారు. -మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లో గాయపడి,, నరసరావుపేట, వినుకొండ పట్టణాల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని నింపారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పల్నాడు పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది, వైసిపికి తొత్తులుగా అన్నట్లు వారు పనిచేయడం బాధాకరం. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను.. వైసీపీ వారు ఓటమి భయంతో అరాచక దాడులకు దిగారని అన్నారు. విచక్షణ దాడులతో రక్త చరిత్రను సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమంగా సామాన్యుడు వారి కుటుంబాలు దెబ్బతిన్న పరిస్థితులు సృష్టించారని అన్నారు.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :