Thursday, 24 April 2025 04:56:06 AM
# భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్

దాడులు అరాచకం

Date : 14 May 2024 08:58 PM Views : 714

VM Today News - రాజకీయం / పల్నాడు : ఎన్నికల సందర్భంగా వైసిపి మూకలు చేసిన అరాచక దాడిలో గాయపడిన బాధితులను లావు శ్రీకృష్ణదేవరాయలు, జివి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, కొమ్మాలపాటి శ్రీధర్ , మక్కెన మల్లికార్జున పరామర్శించారు. -మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లో గాయపడి,, నరసరావుపేట, వినుకొండ పట్టణాల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని నింపారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పల్నాడు పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది, వైసిపికి తొత్తులుగా అన్నట్లు వారు పనిచేయడం బాధాకరం. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను.. వైసీపీ వారు ఓటమి భయంతో అరాచక దాడులకు దిగారని అన్నారు. విచక్షణ దాడులతో రక్త చరిత్రను సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమంగా సామాన్యుడు వారి కుటుంబాలు దెబ్బతిన్న పరిస్థితులు సృష్టించారని అన్నారు.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :